NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chhattisgarh: కంప్యూటర్‌ను పక్కనబెట్టి కలంతో బడ్జెట్.. ప్రత్యేకతను చాటుకున్న ఛత్తీస్‌గఢ్ మంత్రి
    తదుపరి వార్తా కథనం
    Chhattisgarh: కంప్యూటర్‌ను పక్కనబెట్టి కలంతో బడ్జెట్.. ప్రత్యేకతను చాటుకున్న ఛత్తీస్‌గఢ్ మంత్రి
    కంప్యూటర్‌ను పక్కనబెట్టి కలంతో బడ్జెట్.. ప్రత్యేకతను చాటుకున్న ఛత్తీస్‌గఢ్ మంత్రి

    Chhattisgarh: కంప్యూటర్‌ను పక్కనబెట్టి కలంతో బడ్జెట్.. ప్రత్యేకతను చాటుకున్న ఛత్తీస్‌గఢ్ మంత్రి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 10, 2025
    10:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చాట్‌జీపీటీ యుగంలోనూ, ఛత్తీస్‌గఢ్‌ ఆర్థికమంత్రి ఒ.పి. చౌధరి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

    బడ్జెట్‌ను కంప్యూటర్‌లో రూపొందించడం కంటే చేతిరాతతో తయారు చేస్తేనే తన భావాలను, ఉద్వేగాలను, దార్శనికతను, కట్టుబాటును స్పష్టంగా వ్యక్తీకరించగలనని భావించి, ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు.

    హిందీలో వంద పేజీల బడ్జెట్ ప్రతిని, తన ప్రసంగాన్ని స్వయంగా రాయడానికి చివరి నాలుగు రోజులుగా రోజుకు గంట నుంచి గంటన్నర మాత్రమే నిద్రిస్తూ మిగతా సమయాన్ని పూర్తి మనోనిబద్ధతతో వినియోగించారని వెల్లడించారు.

    చేతిరాత ప్రతిగా బడ్జెట్‌ను రూపొందించడం బహుశా ఇదే తొలిసారి కావచ్చని భావిస్తున్నారు.

    Details

    రూ.1.65 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్

    రూ.1.65 లక్షల కోట్ల అంచనాలతో 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను మార్చి 4న శాసనసభలో ప్రవేశపెట్టారు.

    2005 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన చౌధరి, 2018లో రాయ్‌పుర్‌ కలెక్టర్‌ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హిందీ భాషపై ఆయనకు అపారమైన మక్కువ ఉంది.

    2018లో ఎన్నికల్లో ఓడిపోయినా, 2023లో ఎమ్మెల్యేగా గెలిచి, ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఛత్తీస్‌గఢ్
    ఛత్తీస్‌గఢ్‌
    బడ్జెట్

    తాజా

    Hyderabad: 'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు': యజమానుల స్పష్టత  హైదరాబాద్
    Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత  కింజరాపు రామ్మోహన్ నాయుడు
    Operation Sindoor: భారత్‌లోకి ప్రవేశించేందుకు ముష్కరుల ప్రయత్నాలు.. అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్‌.. ఏడుగురు హతం ఆపరేషన్‌ సిందూర్‌
    China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చైనా

    ఛత్తీస్‌గఢ్

    BJP: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సీఎం రేసులో ఉన్న బీజేపీ నేతలు వీరే  బీజేపీ
    Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణుదేవ్ సాయి  ఛత్తీస్‌గఢ్‌
    Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే? అసెంబ్లీ ఎన్నికలు
    నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు  మధ్యప్రదేశ్

    ఛత్తీస్‌గఢ్‌

    Mahadev betting app case: దుబాయ్‌లో పట్టుబడిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని  ఛత్తీస్‌గఢ్
    Chhattisgarh: నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌లో CRPF అధికారి మృతి  ఛత్తీస్‌గఢ్
    Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ  కాంగ్రెస్
    Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం  కేంద్ర ప్రభుత్వం

    బడ్జెట్

    సాంకేతికత సాయంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి నికర విలువ
    ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023: వ్యవసాయ రంగానికి రూ.41,436 కోట్ల కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    ఈ పార్లమెంట్ సమావేశాల్లో 3కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నాలు లోక్‌సభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025