LOADING...
Encounter: సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్‌.. 12మంది మృతి
సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్‌.. 12మంది మృతి

Encounter: సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్‌.. 12మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం ఘోర ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనా పరిణామంలో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మృతుల్లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు కూడా ఉన్నారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత ఘటనా స్థలంలో భద్రతా బలగాలు ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. పోలీసులు, మిగతా మావోయిస్టులపై పరిపాలనా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement