NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు
    బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు
    భారతదేశం

    బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు

    వ్రాసిన వారు Naveen Stalin
    April 21, 2023 | 07:33 pm 1 నిమి చదవండి
    బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు
    బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు

    బెంగళూరు-హైదరాబాద్ మధ్య తరచుగా ప్రయాణించే వారికి ఇది శుభవార్త లాంటిదే. రెండు ఐటీ నగరాలను కలిపేందుకు త్వరలో రైల్వే శాఖ బెంగళూరు-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. బెంగళూరు-హైదరాబాద్ మధ్య నడిచే రైలు గురించి ఇప్పటికే ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ నాయకులతో చెప్పినట్లు గతలోనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బెంగళూరు-హైదరాబాద్ మధ్య నడిపే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా రైల్వే శాఖ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ రైలును కాచిగూడ- బెంగళూరు మార్గంలో నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమైనట్లు సమాచారం. అందుకే ఈ రూట్లో ట్రాక్ సామర్థ్యం, ఇతర సౌకర్యాలపై అధికారులు దృష్టి సారించారు.

    7గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లొచ్చు

    బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైతే తెలంగాణకు ఇది మూడో ట్రైన్ అవుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్టణం , సికింద్రాబాద్-తిరుపతి రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. త్వరలోనే మూడో రైలును ప్రారంభించేందుకు మళ్లీ నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నట్లు సమాచారం. ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తే కేవలం ఏడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చు. ఇతర రైళ్లు అయితే 11గంటలకుపైగా సమయం పడుతుంది. బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును వచ్చే నెల 21న ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి 75 వందేభారత్ రైళ్లను నడపాలని, వచ్చే మూడేళ్లలో 400 రైళ్లను నడపాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    సికింద్రాబాద్
    హైదరాబాద్
    బెంగళూరు
    తాజా వార్తలు

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ  సికింద్రాబాద్
    రాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ  రాజస్థాన్
    అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    సికింద్రాబాద్

    రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆంక్షలు; 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ మూసివేత దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు ఏలూరు
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    హైదరాబాద్

     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ  టెక్నాలజీ
    హైదరాబాద్‌లో 1.05కోట్లు దాటిన జనాభా; ఐక్యరాజ్య సమితి వెల్లడి తెలంగాణ
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు దిల్లీ
    అలుపెరగని శిల్పకారుడు 'రామ్ వంజీ సుతార్'; 98ఏళ్ల వయసులో అంబేద్కర్ విగ్రహానికి రూపం  అంబేద్కర్

    బెంగళూరు

    అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు కర్ణాటక
    గత వారం ప్రధాని ప్రారంభించిన బెంగళూరులోని మెట్రో స్టేషన్ వర్షాలకు నీట మునిగింది ప్రకటన
    గాలిలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం; హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ హైదరాబాద్
    క్యాబిన్ ప్రెజర్ తగ్గడంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం విమానం

    తాజా వార్తలు

    కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; 8 రాష్ట్రాలకు లేఖ  కోవిడ్
    టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్‌లో ఉద్యోగుల సంఖ్య, నియామకాలను తెలుసుకుందాం  ఉద్యోగుల తొలగింపు
    'బ్లూ టిక్‌'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్  ట్విట్టర్
    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం  సూడాన్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023