NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఈనెలలోనే పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ .. హైదరాబాద్‌-బెంగళూరు రైలు టైమింగ్స్ ఇవే
    తదుపరి వార్తా కథనం
    ఈనెలలోనే పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ .. హైదరాబాద్‌-బెంగళూరు రైలు టైమింగ్స్ ఇవే
    ఈనెలలోనే పట్టాలెక్కనున్న హైదరాబాద్‌- బెంగళూరు వందే భారత్‌ ఎక్స్ ప్రెస్ రైలు

    ఈనెలలోనే పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ .. హైదరాబాద్‌-బెంగళూరు రైలు టైమింగ్స్ ఇవే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 02, 2023
    03:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ మహానగరానికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ వచ్చేసింది. దేశంలోని తొలి రెండు దిగ్గజ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది.

    ఈ మేరకు కాచిగూడ - యశ్వంత్ పూర్ మధ్య కొత్త వందే భారత్ రైలును నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్‌ డివిజన్ ఏర్పాట్లు చేస్తోంది.

    ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి రూట్లలో రెండు రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో దూసుకెళ్తున్నాయి. ఈ నెల 6న, లేదా 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో నూతన రైలును ప్రారంభించనున్నారు.

    మహబూబ్​నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా యశ్వంత్ పూర్ చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

    DETAILS

    ఎనిమిదిన్నర గంటల్లోనే హైదరాబాద్ టూ బెంగళూరు ప్రయాణం

    ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు రైల్లో ప్రయాణించాలంటే దాదాపుగా 11 గంటల మేర సమయం వెచ్చించాల్సి వస్తోంది. అయితే సెమీ బుల్లెట్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ప్రయాణం దాదాపుగా ఎనిమిదిన్నర గంటలకు తగ్గిపోనుంది.

    ఉదయం 6 గంటలకు కాచిగూడలో బయలుదేరి,మధ్యాహ్నం 2:30 గంటలకే బెంగళూరు మహానగరానికి చేరుకుంటుంది. తిరిగి మధ్యహ్నం 3 గంటలకు యశ్వంత్ పూర్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 11:30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.

    ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన 2 రైళ్లు పూర్తి ఆక్యుపెన్సీతో నడవడం విశేషం.ఈ మేరకు వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రజలు వందే భారత్‌ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆధునాతనమైన రైళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    సికింద్రాబాద్
    హైదరాబాద్
    బెంగళూరు

    తాజా

    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! సికింద్రాబాద్
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్

    సికింద్రాబాద్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు హైదరాబాద్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    హైదరాబాద్

    తెలంగాణలో ఈడీ రైడ్స్.. ప్రతిమ, కామినేని సహా పలు వైద్య కళాశాలల్లో సోదాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    నేటి నుంచి తెలంగాణలో ఆషాఢ బోనాలు.. తొలి బోనం ఆ అమ్మవారికే తెలంగాణ
    ట్రాఫిక్ నియంత్రణకు ఓఆర్ఆర్ చుట్టూ లింకురోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ చర్యలు తెలంగాణ
    నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ నైరుతి రుతుపవనాలు

    బెంగళూరు

    అధిక విద్యుత్ ఛార్జ్‌ని స్టోర్ చేయగల సూపర్ కెపాసిటర్‌ను రూపొందించిన IISc పరిశోధకులు టెక్నాలజీ
    క్యాబిన్ ప్రెజర్ తగ్గడంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం విమానం
    గాలిలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం; హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ హైదరాబాద్
    గత వారం ప్రధాని ప్రారంభించిన బెంగళూరులోని మెట్రో స్టేషన్ వర్షాలకు నీట మునిగింది ప్రకటన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025