NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు 
    తదుపరి వార్తా కథనం
    వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు 
    వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు

    వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు 

    వ్రాసిన వారు Stalin
    Jun 02, 2023
    11:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబై-గోవా మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును శనివారం ఉదయం 11గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

    75 కిలోమీటర్ల స్పీడుతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ) నుంచి గోవాలోని మడ్‌గావ్ మధ్య నడిచే ఈ రైలు అత్యంత వేగంగా వెళ్లే ట్రైన్‌గా నిలవనుంది.

    ముంబై నుంచి గోవాకు కేవలం 7 గంటల 50 నిమిషాల్లో 586 కి.మీ దూరాన్ని ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు పూర్తి చేయనుంది.

    ఈ రైలు దాదర్, థానే, పన్వెల్, ఖేడ్, రత్నగిరి, కంకవ్లీ, థివిమ్‌లో ఏడు చోట్ల ఆగనుంది. ఆలాగే రోహాలో సాంకేతిక హాల్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రయాణికులు ఎక్కడం కానీ, దిగడం కానీ ఉండదు.

    రైలు

    గోవాకు మొదటి వందేభారత్ రైలు

    ముంబై-గోవా రైలు అందుబాటులోకి వస్తే దేశంలో వందేభారత్ ట్రైన్ల సంఖ్య 19కి చేరుకుంటుంది.

    గోవాలో ఇది మొదటి వందేభారత్ రైలు అవుతుంది. ముంబైకి నాల్గవది కాగా, మొత్త మహారాష్ట్రలో 5వది అవుతుంది.

    ముంబై-గోవా రైలు శుక్రవారం మినహా అన్ని రోజులలో నడుస్తుంది.

    ఎనిమిది కోచ్‌లతో నడిచే ఈ రైలు సీఎస్ఎంటీ నుంచి ఉదయం 5.25 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.15 గంటలకు మడ్‌గావ్‌కు చేరుకుంటుంది.

    తిరుగు ప్రయాణంలో మడ్గావ్ నుంచి 2.35 గంటలకు బయలుదేరి రాత్రి 10.25 గంటలకు సీఎస్ఎంటీకి చేరుకుంటుంది. ఈ రైలు సెక్షనల్ స్పీడ్ గంటకు 120 కిమీ వరకు ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

    గోవా

    రెండు నెలల్లోనే 16వందేభారత్ రైళ్లు ప్రారంభం

    ముంబై-గోవా మార్గంలో చాలా రద్దీ ఉంటుందని, దీంతో ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేయాల్సి ఉందని రైల్వేశాఖ పేర్కొంది.

    అయితే ఏసీతో కూడా ఈ వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే రద్దీ తగ్గడానికి దోహదపడుతుందని అభిప్రాయపడింది.

    గోవా ఒక పర్యాటక ప్రదేశం అయితే ముంబై వాణిజ్య కేంద్రంగా ఉందని, కీలకమైన రెండు ప్రాంతాల ప్రత్యేక రైళ్లను నడపాడలన్న డిమాండ్ చాలా ఉందని రైల్వే శాఖ చెప్పుకొచ్చింది.

    అయితే ఈ రైలు ద్వారా ఆ డిమాండ్ నెరవేర్చినట్లు అయ్యిందిని పేర్కొంది. ఈ రెండు నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 16రైళ్లను రైల్వే మంత్రిత్వశాఖ ప్రారంభించడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    ముంబై
    గోవా
    తాజా వార్తలు

    తాజా

    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! రైల్వే శాఖ మంత్రి
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్

    ముంబై

    విస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన విమానం
    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ఎన్ఐఏ
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ నితిన్ గడ్కరీ
    జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత సుప్రీంకోర్టు

    గోవా

    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి మహారాష్ట్ర
    TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన ఆటో మొబైల్
    షాకింగ్ న్యూస్: గోవాలో పర్యాటక కుటుంబంపై కత్తులతో దాడి; సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్ దిల్లీ
    పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు ఎన్ఐఏ

    తాజా వార్తలు

    PWC India report: 2026-27 నాటికి 90శాతం యూపీఐ చెల్లింపులే చెల్లింపు
    తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు  తెలంగాణ
    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్
    16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025