ఎన్నికల సంఘం: వార్తలు
Election Officers Bill: ఎన్నికల కమిషనర్ల బిల్లులో కేంద్రం కీలక మార్పులు
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) బిల్లు 2023 (Chief Election Commissioner and Other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Bill, 2023)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
Anjani kumar: ఐపీఎస్ ఆఫీసర్ అంజనీకుమార్పై సస్పెన్షన్ ఎత్తివేతేసిన ఈసీ
తెలంగాణ కేడర్లో పని చేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ అంజనీకుమార్పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (EC) సస్పెన్షన్ను ఎత్తివేసింది.
Supreme Court:సెప్టెంబర్ 2024 నాటికి జమ్ముకశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలి: సుప్రీంకోర్టు
జమ్ముకశ్మీర్ ( Jammu and Kashmir) అసెంబ్లీకీ సెప్టెంబర్ 30, 2024లోగా ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘాన్ని (EC)) సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
Chandrababu: రేపు దిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, 11నుంచి జిల్లాల్లో పర్యటనలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అనారోగ్యం వల్ల కొన్ని రోజలు పాటు స్తబ్దుగా ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు వరుస పర్యటనలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
DGP Anjani kumar: తెలంగాణ డీజీపీని సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కీలక పరిణాణం చోటు చేసుకుంది.
నేడే తెలంగాణ తీర్పు.. 'కేసీఆర్' హ్యాట్రిక్ కొడతారా? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి సీఎం పదవి చేపట్టి చరిత్ర సృష్టించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు.
Telangana elections: తెలంగాణ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. తొలి రిజల్ట్స్ భద్రాచలం నుంచే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
ఫారం-7 సమర్పణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసింది.
ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఓట్ల కౌంటింగ్ తేదీ మార్పు
5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక కౌంటింగ్(counting) మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
Telangana Elections : ఈసారి పోలింగ్ శాతం తక్కువేనట..3న తొలి ఫలితం అప్పుడే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాలను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విడుదల చేశారు.
Telangana Elections : ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు షురు.. భద్రతా నీడలో స్ట్రాంగ్ రూములు
తెలంగాణలో కీలకమైన ఎన్నికల పోలింగ్ దశ ముగిసింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
Exit Poll Prediction: ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని సవరించిన ఎన్నికల సంఘం
ఛత్తీస్గఢ్,రాజస్థాన్,మధ్యప్రదేశ్,మిజోరాం,తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సోమవారం ముగియనున్న తరుణంలో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలపైనే ఉంది.
Telangana Elections : నాగార్జున సాగర్ గొడవపై ఈసీ కీలక ఆదేశాలు.. ఎవరూ మాట్లాడొద్దన్న వికాస్ రాజ్
తెలంగాణలో పోలింగ్ పరిస్థితిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించింది. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించింది.
Telangana Elections: కట్టుదిట్టమైన భద్రత మధ్య 119 అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్
తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం భారీ ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రారంభమైంది.
TS Elections : మంత్రి కేటీఆర్పై ఈసీకి ఫిర్యాదు.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కాంగ్రెస్
బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ చేస్తున్న దీక్షా దివస్పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Telangana Elections: తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
AP employees: తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Polling) గురువారం జరగనున్న విషయం తెలిసిందే.
Telangana elections: టాలీవుడ్ సినీప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వినియోగించుకోనున్నారో తెలుసా
తెెలంగాణలో రేపు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Telangana poll: తెలంగాణ పోలింగ్కు అంతా సిద్ధం.. ఈసీ ఏర్పాట్లు, నిబంధనలు ఇవే..
EC arrangements: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(polling)కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కోసం మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి.
Padi kaushik reddy: పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. విచారణకు ఆదేశం
హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి (padi kaushik reddy) మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.
Telangana Elections 2023: తెలంగాణ పోలింగ్ వేళ చేయాల్సినవి, చేయకూడనివి ఇవే..
రాష్ట్రంలో ప్రచార హోరు ముగిసింది. ఈ మేరకు సైలెంట్ పీరియడ్ మొదలైందని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది.
Election Commission: తెలంగాణలో ఎన్నికల ప్రకటనలు.. కర్ణాటకకు ఎన్నికల సంఘం నోటీసు
కర్ణాటక ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం సాధించిన విజయాలను తెలంగాణ వార్తాపత్రికలలో ప్రచారం చేసినందుకు గాను కర్ణాటక ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం సోమవారం నోటీసులు పంపింది.
Telangana : ఐదు రాష్ట్రాల్లో తెలంగాణే టాప్.. రాష్ట్రంలో భారీగా 'కట్టలు పాములు' సీజ్
భారతదేశంలో మినీ సంగ్రామం జరుగుతోంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు సమయం దగ్గరపడింది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో మొదటి విడత పోలింగ్ సైతం ముగిసింది.
Rythu bandhu: 'రైతుబంధు పంపిణీ చేయొద్దు'.. బీఆర్ఎస్కు షాకిచ్చిన ఎన్నికల సంఘం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రైతుబంధు పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (Pilot Rohitreddy) ఇంట్లో దాడులు జరుగుతున్నాయి.
CM KCR: రెచ్చగొట్టే వ్యాఖ్యలపై.. కేసీఆర్కు ఈసీ నోటీసులు జారీ
అక్టోబరు 30న బాన్సువాడలో జరిగిన సభలో కాంగ్రెస్పై చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
Telangana Elections : తెలంగాణలో 35,635 పోలింగ్ కేంద్రాలు.. ఎన్నివేల ఈవీఎంలో తెలుసా
తెలంగాణలో ఎన్నికల సమరం చివర దశకు చేరుకుంటోంది. మరో 4 రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది.
Election Commission: రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని పనౌతి (చెడు శకునం) అంటూ ఎద్దేవా చెయ్యడంపై ఎన్నికల సంఘం గురువారం నోటీసులు జారీ చేసింది.
Telangana Election : ఈనెల 30న వేతనంతో కూడిన సెలవు.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ను పురస్కరించుకుని ఈనెల 30న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Assembly Elections: ఓటర్ ఐడీ లేకుండా ఓటు వేయవచ్చా? ఎలాగో తెలుసుకోండి
ఛత్తీస్గఢ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్,తెలంగాణ,మిజోరం రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Election Commission: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లపై ఆప్కి ఈసీ నోటీసు
సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరిచేలా, అవమానకరంగా, పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల సంఘం మంగళవారం నోటీసులు జారీ చేసింది.
Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఓటరుతో పాటు పోతే మీకు ఇంకుపడుద్ది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
Telangana Election : నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..అక్కడ ఇంత మందే ఉండాలంట
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 పోరులో మరో కీలక ఘట్టానికి నేడు తెరలేవనుంది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.
NOTA: 'నోటా' అంటే ఏమిటి? ఎప్పుడు అమల్లోకి వచ్చింది? నోటాకు ఎక్కు ఓట్లు వస్తే ఎన్నికలు రద్దవుతాయా?
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చకపోయినట్లయితే.. వారి పట్ల మీ వ్యతిరేకతను తెలియజేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం 'నోటా (NOTA)' ఆప్షన్ తీసుకొచ్చింది.
తెలంగాణలోని ఆ 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్: ఈసీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని తగ్గించినట్లు పేర్కొంది.
ఛత్తీస్గఢ్ ఎన్నికలు: అసోం సీఎం హిమంతకు ఈసీ నోటీసులు
ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచారంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన 'అక్బర్' వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం గురువారం ఆయనకు నోటీసు జారీ చేసినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.
Voter ID Card : క్షణాల్లో ఓటరు కార్డుని డౌన్లోడ్ చేసుకోండిలా..!
ఓటర్లకు ఎన్నికల సంఘం (Election Commission) శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఇంటి వద్ద నుంచే ఆన్ లైన్లో ఓటర్ కార్డు (Voter Card)ను పొందేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
Telangana Ias Ips : ఐఏఎస్, ఐపీఎస్లకు కొత్త పోస్టింగ్స్ సిఫార్స్ చేసిన ఎన్నికల సంఘం.. ఆదేశాలిచ్చిన సీఎస్
ఎన్నికల వేళ కొత్తగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. ఒక్కో పోస్టుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు చొప్పున అభ్యర్థుల జాబితాను ఈసీకి పంపించింది.
Telangana Election: ఎన్నికల సంఘానికి తెలంగాణ సీఎస్ రిపోర్టు.. సాయంత్రానికి హైదరాబాద్ నూతన సీపీ ఖరారు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
కారు పోలిన గుర్తులతో బీఆర్ఎస్కు ఇక్కట్లు.. తొలగించాలంటూ దిల్లీ హైకోర్టును అశ్రయించిన పార్టీ
కారును పోలిన గుర్తులు తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.
CEC : కేంద్ర ఎన్నికల సంఘం కీలక సవరణ.. మారిన రాజస్థాన్ ఎన్నికల తేదీ ఎప్పుడో తెలుసా
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలింగ్ తేదీలో మార్పులు చేర్పులు చేసింది.