NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఓటరుతో పాటు పోతే మీకు ఇంకుపడుద్ది
    తదుపరి వార్తా కథనం
    Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఓటరుతో పాటు పోతే మీకు ఇంకుపడుద్ది
    ఈసీ కీలక నిర్ణయం.. ఓటరుతో పాటు పోతే మీకు ఇంకుపడుద్ది

    Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఓటరుతో పాటు పోతే మీకు ఇంకుపడుద్ది

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 08, 2023
    02:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

    వృద్ధులు, వికలాంగులు తదితర ఓటర్లతో పాటు పోలింగ్ బూత్‌లకు సహాయకులగా వచ్చేవారి చేతి వేలిపై కూడా సిరా గుర్తును వేయాలని స్పష్టం చేసింది.

    సహాయకుల కుడి చేతి చూపుడు వేలికి ఇంక్ గుర్తు పెట్టాలని నిర్ణయించింది.

    ఈ మేరకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. సాధారణంగా ఓటరు ఎడమవైపు చూపుడు వేలుపై సిరా గుర్తును చేశారు.

    ఇక ఓవర్ల సహాయకులుగా వచ్చిన వారి కుడిచేతికి చూపుడు వేలిపై సిరా గుర్తు ఉండనుంది.

    అయితే పోలింగ్ కేంద్రాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు పోలింగ్ ఏంజెంట్లుగా కూర్చునే అవకాశాన్ని కూడా ఎన్నికల సంఘం కల్పించింది.

    Details

    తెలంగాణలో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు

    మరోవైపు మాక్ పోలింగ్ ఉదయం 5.30గంటలకు ప్రారంభించాలని ఎన్నికల సంఘం తెలిపింది.

    తెలంగాణ అసెంబ్లీకి ఈనెల 30న పోలింగ్ జరుగుతుండగా, ఈ ఏడాది డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

    తెలంగాణతో పాటు మరో నాలుగు అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.

    ఇదిలా ఉండగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా నగదు పట్టుబడినట్లు అధికారులు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం
    తెలంగాణ

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    ఎన్నికల సంఘం

    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? అసెంబ్లీ ఎన్నికలు
    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం వృద్ధాప్యం
    నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కర్ణాటక

    తెలంగాణ

    Vote from Home: 'ఓటు ఫ్రమ్ హోమ్' అంటే ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?  అసెంబ్లీ ఎన్నికలు
    తెలంగాణలోని 118 ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు.. అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులపైనే..  అసెంబ్లీ ఎన్నికలు
    India TV-CNX Opinion Poll: తెలంగాణలో మూడోసారి అధికారం బీఆర్ఎస్‌దే.. ఒపీనియన్ పోల్ అంచనా  పోలింగ్
    BJP: తెలంగాణలో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. కేసీఆర్‌పై ఈటల పోటీ  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025