NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CEC : కేంద్ర ఎన్నికల సంఘం కీలక సవరణ.. మారిన రాజస్థాన్‌ ఎన్నికల తేదీ ఎప్పుడో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    CEC : కేంద్ర ఎన్నికల సంఘం కీలక సవరణ.. మారిన రాజస్థాన్‌ ఎన్నికల తేదీ ఎప్పుడో తెలుసా
    మారిన రాజస్థాన్‌ ఎన్నికల తేదీ ఎప్పుడో తెలుసా

    CEC : కేంద్ర ఎన్నికల సంఘం కీలక సవరణ.. మారిన రాజస్థాన్‌ ఎన్నికల తేదీ ఎప్పుడో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 11, 2023
    05:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలింగ్‌ తేదీలో మార్పులు చేర్పులు చేసింది.

    నవంబర్‌ 23న జరగాల్సిన పోలింగ్‌ తేదీని నవంబర్‌ 25కి మారుస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

    అక్టోబర్ 9న తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

    నవంబర్‌ 23న దేవ్ ఉథాని ఏకాదశి సందర్భంగా ఆ రాష్ట్రంలో 50 వేల కంటే ఎక్కువగా వివాహాలు జరగనున్నాయి. దీంతో పోలింగ్‌ తేదీని మార్చాలని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి ఈసీకి సూచనలు అందాయి.

    ఓటింగ్ శాతం తగ్గిపోయే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చిన ఈసీ, తేదీని మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దేవ్ ఉథాని ఏకాదశి కారణంగా పోలింగ్ డేట్ మార్పు

    ECI changes Rajasthan state Assembly elections date to Nov 25 from Nov 23

    Read @ANI Story | https://t.co/tYdm5v7T3Z#ElectionCommission #Rajasthan #AssemblyPolls pic.twitter.com/o0Lzia8BBM

    — ANI Digital (@ani_digital) October 11, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    ఎన్నికల సంఘం

    తాజా

    Gold loan: బంగారం తాకట్టు రుణాలపై కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల: ఆర్‌బీఐ గవర్నర్‌  సంజయ్ మల్హోత్రా
    Etala Rajender: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే!  ఈటల రాజేందర్
    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్

    రాజస్థాన్

    రాజస్థాన్‌లో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. ఎన్నికల నోటిఫికేషన్ ముందే అభ్యర్థుల ప్రకటన! కాంగ్రెస్
    ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు  దిల్లీ
    Rajasthan: పోలీసుల కళ్లల్లో కారం చల్లి, గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ప్రత్యర్థులు  హత్య
    జోధ్‌పూర్‌లో దారుణం; ప్రియుడి ఎదుటే దళిత బాలికపై సామూహిక అత్యాచారం  జోధ్‌పూర్

    ఎన్నికల సంఘం

    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ భారతదేశం
    ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల తెలంగాణ
    తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎన్నికల కోడ్ కారణం హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025