మిజోరం: వార్తలు

Mizoram: మిజోరంలో సైనిక విమాన ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు 

మిజోరంలోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్‌కు చేరుకోకముందే మయన్మార్ మిలటరీ విమానం రన్‌వే నుండి అదుపుతప్పడంతో ఎనిమిది మంది మయన్మార్‌ సిబ్బంది గాయపడ్డారు.

Myanmar soldiers: భారత్‌లోకి భారీగా మయన్మార్ సైన్యం.. కేంద్రాన్ని అప్రమత్తం చేసిన మిజోరం 

భారత్‌లోకి భారీగా మయన్మార్ సైన్యం ప్రవేశించింది. దాదాపు 600 మంది మయన్మార్ సైనికులు భారత్‌లోకి ప్రవేశించడంతో మిజోరం కేంద్రాన్ని అప్రమత్తం చేసింది.

Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే?

నవంబర్‌లో తెలంగాణ, ఛతీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

Mizoram: మిజోరం అసెంబ్లీ ఫలితాల్లో దూసుకుపోతోన్న ZPM.. 26 స్థానాల్లో ఆధిక్యం 

మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం నుంచి జరుగుతోంది.

Mizoram Election Result: 40 సీట్ల అసెంబ్లీకి ఓట్ల లెక్కింపు ప్రారంభం

ABP-CVoter ఎగ్జిట్ పోల్ ప్రకారం,మిజోరంలో జోరమ్‌తంగా నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) పూర్తి మెజారిటీని సాధించకపోవచ్చు కానీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది.

ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఓట్ల కౌంటింగ్ తేదీ మార్పు 

5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక కౌంటింగ్(counting) మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.

Polling Update: మిజోరంలో 52.73శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 44.55 శాతం పోలింగ్‌ నమోదు

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతోంది.

Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్‌,మిజోరంలలో పోలింగ్ ప్రారంభం 

ఛత్తీస్‌గఢ్,మిజోరాంలలో ఈ రోజు(మంగళవారం)ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్ 20 స్థానాల్లో 25 మంది మహిళలు సహా 223 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనుంది.

మిజోరంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్.. ఐజ్వాల్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర  

రాహుల్ గాంధీ సోమవారం మిజోరంలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు.

09 Oct 2023

తెలంగాణ

Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్ 

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది.

అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు.

మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి

మిజోరంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. సాయిరాంగ్ ప్రాంతానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో కనీసం 17 మంది కార్మికులు మరణించారని పోలీసులు తెలిపారు.

16 Aug 2023

బీజేపీ

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం

ఈ ఏడాది చివర్లో జరగనున్న 5రాష్ట్రాల(మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది.

Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా?

భారతదేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరం నిలిచినట్లు ఓ అధ్యయనం పేర్కొంది.