NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు
    తదుపరి వార్తా కథనం
    Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు
    Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు

    Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు

    వ్రాసిన వారు Stalin
    Mar 16, 2024
    04:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ఎన్నికల సంఘం శనివారం లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది.

    అరుణాచల్, సిక్కింలో ఏప్రిల్ 19న ఓటింగ్ జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఓటింగ్ జరగనుంది.

    ఆంధ్రప్రదేశ్‌లోని 175స్థానాలకు మే 13న ఒకేదశలో పోలింగ్ జరగనుంది.

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ఏప్రిల్ 25వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

    ఏప్రిల్ 29 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడించనుంది.

    ఒడిశాలోని 147అసెంబ్లీ స్థానాలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 28 స్థానాలకు మే 13న, 35స్థానాలకు మే 20న, 42స్థానాలకు మే 25న, మిగిలిన 42స్థానాలకు జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది.

    పోలింగ్

    అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు

    అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

    రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది.

    అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్ వెలువడనుండగా, మార్చి 27 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

    మార్చి 30 వరకు నామినేషన్ల ఉపసంహరణ.. జూన్ 4న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.

    సిక్కిం ఎన్నికలు

    సిక్కింలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 32 స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది.

    మార్చి 20న నోటిఫికేషన్ వెలువడనుండగా, మార్చి 27 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.

    మార్చి 30 వరకు నామినేషన్ల ఉపసంహరణ.. జూన్ 4 న ఎన్నికల ఫలితాలు వెల్లడి ఉంటుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఏప్రిల్ 18న నోటిఫికేషన్

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్

    ఏప్రిల్ 18న నోటిఫికేషన్

    మే 13న ఎన్నికలు

    జూన్ 4న కౌంటింగ్ #AndhraPradeshElections2024 #APElections2024 #ElectionCommission #LokSabhaElections2024 @ECISVEEP pic.twitter.com/GXfX6lA8rw

    — BIG TV Breaking News (@bigtvtelugu) March 16, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    అసెంబ్లీ ఎన్నికలు
    ఒడిశా
    సిక్కిం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఆంధ్రప్రదేశ్

    Sankranthi Muggu: సంక్రాంతి ముగ్గుల వెనుక ఉన్న పురాణ చరిత్ర ఇదే  సంక్రాంతి
    Amabti Rambabu: భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మాస్ డ్యాన్స్  అంబటి రాంబాబు
    జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశాం: చంద్రబాబు, పవన్  చంద్రబాబు నాయుడు
    Sankranthi dishes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే  సంక్రాంతి

    అసెంబ్లీ ఎన్నికలు

    Akbaruddin Owaisi: 'నేను కను సైగ చేస్తే..' పోలీసులకు అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్  అక్బరుద్దీన్ ఒవైసీ
    Rajasthan election: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ  రాజస్థాన్
    Mahadev App Case: మహాదేవ్ యాప్ కేసులో భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట  ఛత్తీస్‌గఢ్
    PM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    ఒడిశా

    దిల్లీ పీఠాన్ని కదిలించిన ఒడిశా దుర్ఘటన... బాలాసోర్‌లో మోదీ పర్యటన రైలు ప్రమాదం
    ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది రైలు ప్రమాదం
    భారత్‌కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో రైలు ప్రమాదం
    కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా ప్రధాన మంత్రి

    సిక్కిం

    లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి భారతదేశం
    సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు భూకంపం
    సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది భారతదేశం
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025