NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana polls: తెలంగాణలో 100కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇవే
    తదుపరి వార్తా కథనం
    Telangana polls: తెలంగాణలో 100కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇవే
    Telangana polls: తెలంగాణలో 100కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇవే

    Telangana polls: తెలంగాణలో 100కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇవే

    వ్రాసిన వారు Stalin
    Nov 27, 2023
    12:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వేళ.. పోలింగ్ కేంద్రాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు.

    రాష్ట్రంలోని దాదాపు 15 పోలింగ్ బూత్‌లలో 100 కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు.

    దీనివల్ల నవంబర్ 30వ తేదీన ఓటర్లు ఎక్కువ సేపు క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సులభంగా ఓటు వేయవచ్చు.

    అలాగే 109 పోలింగ్‌ కేంద్రాల్లో 101 నుంచి 200 మంది ఓటర్లు, 292 పోలింగ్‌ కేంద్రాల్లో 201 నుంచి 300 మంది ఓటర్లు, మరో 292 పోలింగ్‌ కేంద్రాల్లో 301 నుంచి 40 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల కార్యాలయాలు (డీఈవోలు) గుర్తించాయి. 1,113 పోలింగ్ బూత్‌లలో దాదాపు 500 మంది ఓటర్లు ఉన్నారు.

    పోలింగ్

    లింగాపూర్‌ బూత్‌లో అతి తక్కువ ఓటర్లు

    నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని గుడి లింగాపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యల్ప సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల కార్యాలయం (సీఈఓ) అధికారులు తెలిపారు.

    లింగాపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో బూత్‌లో కేవలం 56 మంది ఓటర్లు మాత్రమే ఉన్నట్లు చెప్పారు.

    గ్రామ జనాభా తక్కువగా ఉన్నందున పోలింగ్‌ స్టేషన్లలో నమోదైన ఓటర్లు కూడా తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

    ములుగులోని రామవరం పోలింగ్ కేంద్రంలో 63మంది మాత్రమే ఉన్నారు. ఇక భువనగిరిలోని గంగాపురం బూత్‌లో 68 మంది ఉన్నారు.

    అలాగే సిర్పూర్ నియోజకవర్గంలోని బోరేగాం పోలింగ్ బూత్‌లో 73 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    పోలింగ్
    అసెంబ్లీ ఎన్నికలు
    తాజా వార్తలు

    తాజా

    Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్‌ మెసేజ్‌..చూస్తే గూస్ బంప్స్ ఖాయం ఆపరేషన్‌ సిందూర్‌
    AP Cabinet meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్‌ అనుమతి ఆంధ్రప్రదేశ్
    Anaganaga:ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'అనగనగా'.. స్ట్రీమింగ్‌లో అరుదైన రికార్డు టాలీవుడ్
    Abhishek Banerjee: యూసుఫ్ పఠాన్ ఔట్, అభిషేక్ బెనర్జీ ' ఇన్‌!.. ఆపరేషన్ సిందూర్' కోసం ఎంపిక తృణమూల్ కాంగ్రెస్‌

    తెలంగాణ

    Minister KTR: కేటీఆర్​కు తప్పిన ఘోర ప్రమాదం.. ప్రచార రథంపై నుంచి కిందపడ్డ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    Telangana elections 2023:తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. ఇవాళ ఎవరెవరు నామినేషన్ వేశారంటే ఎన్నికల నామినేషన్
    Diwali Holiday: షాకింగ్ న్యూస్.. దీపావళి సెలవు రద్దు.. కారణం ఇదే దీపావళి
    PM Modi: ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తాం : ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    పోలింగ్

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే కర్ణాటక
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్; ఓటేసిన ప్రముఖులు కర్ణాటక

    అసెంబ్లీ ఎన్నికలు

    Vote from Home: 'ఓటు ఫ్రమ్ హోమ్' అంటే ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?  తెలంగాణ
    BJP: 83 మంది అభ్యర్థులతో రాజస్థాన్‌‌లో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ  బీజేపీ
    తెలంగాణలోని 118 ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు.. అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులపైనే..  తెలంగాణ
    మధ్యప్రదేశ్: 92మంది అభ్యర్థులతో బీజేపీ 5వ విడత జాబితా రిలీజ్.. సింధియా అత్తకు నో టికెట్ మధ్యప్రదేశ్

    తాజా వార్తలు

    Akbaruddin Owaisi: 'నేను కను సైగ చేస్తే..' పోలీసులకు అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్  అక్బరుద్దీన్ ఒవైసీ
    బిగ్ ట్విస్ట్.. OpenAI సీఈఓగా సామ్ ఆల్ట్‌మాన్ తిరిగి నియామకం మైక్రోసాఫ్ట్
    CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై 24న సుప్రీంకోర్టులో విచారణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Madhya Pradesh: బీజేపీకి ఓటు వేయని వారికి తాగునీరు బంద్: మధ్యప్రదేశ్ మంత్రి  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025