NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mizoram: మిజోరంలో సైనిక విమాన ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    Mizoram: మిజోరంలో సైనిక విమాన ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు 
    Mizoram: మిజోరంలో సైనిక విమాన ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు

    Mizoram: మిజోరంలో సైనిక విమాన ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 23, 2024
    12:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మిజోరంలోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్‌కు చేరుకోకముందే మయన్మార్ మిలటరీ విమానం రన్‌వే నుండి అదుపుతప్పడంతో ఎనిమిది మంది మయన్మార్‌ సిబ్బంది గాయపడ్డారు.

    ప్రమాదం జరిగినప్పుడు దానిలో 13 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన ఈరోజు ఉదయం 10.19 గంటల ప్రాంతంలో జరిగింది.

    మయన్మార్ సైన్యం, పౌర సైన్యం మధ్య ఘర్షణల కారణంగా లాంగ్ట్లై జిల్లా నుండి పారిపోయిన మయన్మార్ సైనికులను విమానం ఎక్కించాల్సి ఉంది.

    మిజోరంలోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తర్వాత విమానం రన్‌వే నుంచి అదుపుతప్పింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మిజోరంలో సైనిక విమాన ప్రమాదం దృశ్యాలు 

    🚨#BreakingNews #Myanmar military aircraft skids off the runway at Lengpui airport in #Mizoram. The plane skid off the runway before reaching the terminal. The aircraft was scheduled to pick up Myanmar soldiers who fled Lawngtlai district during clashes between the army and… pic.twitter.com/fsYsV6hofL

    — Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) January 23, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మిజోరం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    మిజోరం

    Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా? భారతదేశం
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి తాజా వార్తలు
    అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025