మయన్మార్: వార్తలు
Earthquake: మయన్మార్లో మళ్లీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు
మయన్మార్ మరోసారి ప్రకృతి ప్రకోపానికి గురైంది.
#NewsBytesExplainer: ట్రంప్ సాయం నిలిపివేత.. రోహింజ్యాల జీవనంపై మౌన వేదన!
"ఆ రోజు మా ఊరి మీద దారుణంగా బాంబులు వేశారు. ఆ బాంబుల శకలాల్లో ఒకటి నా మూడు ఏళ్ల కొడుకు తొడలో గుచ్చుకుంది. స్పృహ కోల్పోయాడు.
Myanmar: భూకంపంతో దెబ్బతిన్న మయన్మార్..సహాయక చర్యల్లోభారత రోబోటిక్స్ మ్యూల్స్, నానో డ్రోన్లు(video)
ఇటీవల మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.
Myanmar Earthquake: ప్రార్థనల సమయంలో మయన్మార్'లో భూకంపం.. 700 మంది మృతి
గతవారం మయన్మార్, థాయిలాండ్లో సంభవించిన భారీ భూకంపాలు (Earthquake) అపారమైన విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.
Myanmar quake: మయన్మార్ భూకంప బీభత్సం.. 334 అణుబాంబుల శక్తితో సమానం
మయన్మార్తో పాటు థాయ్లాండ్లో 12 నిమిషాల వ్యవధిలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Myanmar Earthquake:మయన్మార్లో మరోసారి భూ ప్రకంపనలు.. 4.7 తీవ్రతతో నమోదు
భారీ భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్ అతాలకుతలమవుతున్నాయి. మృతుల సంఖ్య ఇప్పటికే 1000కి పైగా చేరినట్లు అధికారులు వెల్లడించారు.
#Newsbytes Explaner:మయన్మార్ భూగర్భ రహస్యాలు.. సగాయింగ్ ఫాల్ట్ ఎందుకు ప్రమాదకరం..గతంలో సంభవించిన ప్రమాదాలివే!
మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం మరోసారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
Delhi: మయన్మార్ భూకంప బాధితులకు భారత్ తక్షణ సహాయం
భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్ వణికిపోగా, కష్టకాలంలో వారికి భారత్ సహాయహస్తం అందించింది.
Earthquake: మయన్మార్, థాయ్లాండ్లో భూకంప బీభత్సం.. 700కి పైగా మృతి
మయన్మార్, థాయ్లాండ్లో శుక్రవారం సంభవించిన రెండు భారీ భూకంపాలు ఈ దేశాలను తీవ్రంగా వణికించాయి. ఈ భూకంపాల ధాటికి మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
Earthquake: థాయిలాండ్, మయన్మార్ను కుదిపేసిన భూకంపం.. రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రత
మయన్మార్, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.7గా నమోదైంది.
Typhoon Yagi: మయన్మార్లో బీభత్సం సృష్టిస్తున్న యాగీ తుఫాన్.. 226 మంది మృతి
మయన్మార్లో యాగీ తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఇటీవల వియత్నాంలో పెద్దఎత్తున నష్టాన్ని చేకూర్చిన ఈ తుఫాన్ ఇప్పుడు మయన్మార్ను ఎదుర్కొంటోంది.
Myanmar Floods: యాగీ తుపాను భీభత్సం.. మయన్మార్లో 226 మంది మృతి
భారీ వర్షాల కారణంగా మయన్మార్ అతలాకుతలమవుతోంది. యాగీ తుపాను కారణంగా వరదలు, కొండచరియల విరిగిపడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది.
Myanmar: మయన్మార్లో భారీ వరదలు.. 74 మంది దుర్మరణం
మయన్మార్లో భారీ వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. టైఫూన్ యాగీ తుపాను కారణంగా వచ్చిన ఈ వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి.
India-Myanmar: భారతదేశం,మయన్మార్ మధ్య రాకపోకలను రద్దు చేసిన ప్రభుత్వం
అంతర్గత భద్రత కోసం భారత్, మయన్మార్ మధ్య స్వేచ్ఛాయుత సంచారాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ప్రకటించారు.
Amit Shah: భారత్-మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం: అమిత్ షా
భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఓపెన్ బోర్డర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అసోంలో ప్రకటించారు.
Myanmar soldiers: భారత్లోకి భారీగా మయన్మార్ సైన్యం.. కేంద్రాన్ని అప్రమత్తం చేసిన మిజోరం
భారత్లోకి భారీగా మయన్మార్ సైన్యం ప్రవేశించింది. దాదాపు 600 మంది మయన్మార్ సైనికులు భారత్లోకి ప్రవేశించడంతో మిజోరం కేంద్రాన్ని అప్రమత్తం చేసింది.
మయన్మార్లో విరుచుకుపడ్డ శతఘ్ని.. 29 మంది శరణార్థుల దుర్మరణం
మయన్మార్లో ఘోరం చోటు చేసుకుంది. తలదాచుకున్న ఓ శరణార్థి శిబిరంపై శతఘ్ని దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి వెనుక సైన్యం పాత్రపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
మణిపూర్లోకి అక్రమంగా ప్రవేశించిన 718మంది మయన్మార్ పౌరులు
జాతి ఘర్షణలతో అట్టుకుతున్న మణిపూర్కు మయన్మార్ నుంచి అక్రమ వలసలు ఆగడం లేదు.
మయన్మార్ నుంచి సేకరించిన ఆయుధాలతోనే మణిపూర్లో హింస: ఇంటెలిజెన్స్ వర్గాలు
మణిపూర్లో హింసను, అశాంతిని ప్రేరేపించేందుకు ఉపయోగించిన ఆయుధాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక ప్రకటన చేశాయి.
మోచా తుపాను: మయన్మార్లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు
మోచా తుపాను ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్, సిట్వే టౌన్షిప్ సమీపంలో, మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో తీరం దాటింది.
తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ అల్పపీడనం బలపడి తుపానుగా మారుతుంది.
పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి
మయన్మార్ మిలిటరీ జుంటా పౌరులపై వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడిలో పిల్లలు, విలేకరులతో సహా కనీసం 100 మంది మరణించారు. మయన్మార్ మిలిటరీని 'జుంటా' పిలుస్తారు.