మయన్మార్: వార్తలు

India-Myanmar: భారతదేశం,మయన్మార్ మధ్య రాకపోకలను రద్దు చేసిన ప్రభుత్వం 

అంతర్గత భద్రత కోసం భారత్‌, మయన్మార్‌ మధ్య స్వేచ్ఛాయుత సంచారాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం ప్రకటించారు.

Amit Shah: భారత్-మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం: అమిత్ షా 

భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఓపెన్ బోర్డర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అసోంలో ప్రకటించారు.

20 Jan 2024

ఆర్మీ

Myanmar soldiers: భారత్‌లోకి భారీగా మయన్మార్ సైన్యం.. కేంద్రాన్ని అప్రమత్తం చేసిన మిజోరం 

భారత్‌లోకి భారీగా మయన్మార్ సైన్యం ప్రవేశించింది. దాదాపు 600 మంది మయన్మార్ సైనికులు భారత్‌లోకి ప్రవేశించడంతో మిజోరం కేంద్రాన్ని అప్రమత్తం చేసింది.

మయన్మార్‌లో విరుచుకుపడ్డ శతఘ్ని.. 29 మంది శరణార్థుల దుర్మరణం

మయన్మార్‌లో ఘోరం చోటు చేసుకుంది. తలదాచుకున్న ఓ శరణార్థి శిబిరంపై శతఘ్ని దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి వెనుక సైన్యం పాత్రపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

25 Jul 2023

మణిపూర్

మణిపూర్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 718మంది మయన్మార్ పౌరులు 

జాతి ఘర్షణలతో అట్టుకుతున్న మణిపూర్‌కు మయన్మార్ నుంచి అక్రమ వలసలు ఆగడం లేదు.

27 Jun 2023

మణిపూర్

మయన్మార్ నుంచి సేకరించిన ఆయుధాలతోనే మణిపూర్‌లో హింస: ఇంటెలిజెన్స్ వర్గాలు 

మణిపూర్‌లో హింసను, అశాంతిని ప్రేరేపించేందుకు ఉపయోగించిన ఆయుధాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక ప్రకటన చేశాయి.

15 May 2023

తుపాను

మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు 

మోచా తుపాను ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్, సిట్వే టౌన్‌షిప్ సమీపంలో, మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో తీరం దాటింది.

09 May 2023

ఐఎండీ

తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది? 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ అల్పపీడనం బలపడి తుపానుగా మారుతుంది.

12 Apr 2023

ఆర్మీ

పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి

మయన్మార్ మిలిటరీ జుంటా పౌరులపై వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడిలో పిల్లలు, విలేకరులతో సహా కనీసం 100 మంది మరణించారు. మయన్మార్ మిలిటరీని 'జుంటా' పిలుస్తారు.