NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది? 
    తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది? 
    భారతదేశం

    తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది? 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 09, 2023 | 01:16 pm 1 నిమి చదవండి
    తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది? 
    తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది?

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ అల్పపీడనం బలపడి తుపానుగా మారుతుంది. ఈ తుపానుకు 'మోచా' పేరు పెట్టారు. మెచా తుపాను నేపథ్యంలో తూర్పు రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

    తుపానుకు 'మోచా' అని ఎలా పేరు పెట్టారు?

    మోచా (మోఖా) అనేది యెమెన్ పదం. ఎర్ర సముద్రపు ఓడరేవు నగరానికి 'మోచా' పేరు పెట్టారు. ఈ ఓడరేవు 500 సంవత్సరాల క్రితం ప్రపంచానికి కాఫీని పరిచయం చేసింది. దానికి గుర్తుగా మోచా పేరు పెట్టారు. తుపానులకు పేరు పెట్టే క్రమంలో ప్రాంతీయ పరిస్థితులు, నిబంధనలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ (ESCAP) సభ్య దేశాలతో ఏర్పాటు చేసిన ప్రామాణిక వ్యవస్థ ప్రకారం తుఫానులకు పేరును ఆమోదిస్తుంది. అట్లాంటిక్, దక్షిణ అర్ధగోళంలో (హిందూ మహాసముద్రం మరియు దక్షిణ పసిఫిక్) ఉష్ణమండల తుఫానులు అక్షర క్రమంలో పేర్లను పెడుతుంటారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో పేర్లు అక్షరక్రమంలో ఇప్పిటకే జాబితా చేయబడ్డాయి.

    మోచా తుపాను ఎప్పుడు తీరం దాటుతుంది?

    మోచా తుపాను మే 9న అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. మే 10న తుపానుగా మారుతుంది. మే 12నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల వైపు తుపాన్ కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుందని ఐఎండీ ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోహపాత్ర చెప్పారు. చిన్న నౌకలు, మత్స్యకారులు మంగళవారం నుంచి సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 8 నుంచి 12 మధ్య అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో పర్యాటకం, ఆఫ్‌షోర్ కార్యకలాపాలు, షిప్పింగ్‌ను నియంత్రించాలని అధికారులను ఐఎండీ కోరింది.

    తుపాను కారణంగా మోస్తరు నుంచి తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం

    Recent satellite imagery depicts presence of
    1. Moderate to intense convection over South Bay of Bengal & Nicobar Islands and south Maharashtra, Karnataka, Tamil Nadu, Andhra Pradesh, Telangana. pic.twitter.com/iWkBQ5Subk

    — India Meteorological Department (@Indiametdept) May 8, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఐఎండీ
    బంగ్లాదేశ్
    మయన్మార్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ఐఎండీ

    బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే పశ్చిమ బెంగాల్
    దిల్లీలో దట్టమైన పొగమంచు; 13 ఏళ్లలో కనిష్టానికి చేరిన మే నెల ఉష్ణోగ్రతలు  దిల్లీ
    దిల్లీలో భారీ వర్షాలు: 13ఏళ్లలో రెండో కూలెస్ట్ డేగా రికార్డు దిల్లీ
    తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు తెలంగాణ

    బంగ్లాదేశ్

    బంగ్లాదేశ్ తో అమీతుమీ తేల్చుకోనున్న ఐర్లాండ్ ఐర్లాండ్
    మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరో తెలుసా? ఐసీసీ
    ఎట్టకేలకు బంగ్లాదేశ్ పై ప్రతీకారం తీర్చుకున్న ఐర్లాండ్ క్రికెట్
    బంగ్లాదేశ్ చేతిలో ఐర్లాండ్ చిత్తు.. బంగ్లాదే వన్డే సిరీస్ క్రికెట్

    మయన్మార్

    పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి విమానం
    మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు  తుపాను
    మయన్మార్ నుంచి సేకరించిన ఆయుధాలతోనే మణిపూర్‌లో హింస: ఇంటెలిజెన్స్ వర్గాలు  మణిపూర్
    మణిపూర్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 718మంది మయన్మార్ పౌరులు  మణిపూర్

    తాజా వార్తలు

     తెలంగాణ: వేసవిలో రికార్డు స్థాయిలో వర్షాపాతం; 40ఏళ్ల తర్వాత తొలిసారిగా! తెలంగాణ
    మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్
    పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్
    వంతెనపై నుంచి లోయలో పడిపోయిన బస్సు; 15 మంది మృతి  మధ్యప్రదేశ్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    పీకల్లోతు కష్టాల్లో ఉన్న 'గో ఫస్ట్' మళ్లీ టేకాఫ్ అవుతుందా?  విమానం
    కరీనంగర్ మామిడి ఉత్తర భారతం ఫిదా కరీంనగర్
    బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు దిల్లీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023