NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mizoram: మిజోరం అసెంబ్లీ ఫలితాల్లో దూసుకుపోతోన్న ZPM.. 26 స్థానాల్లో ఆధిక్యం 
    తదుపరి వార్తా కథనం
    Mizoram: మిజోరం అసెంబ్లీ ఫలితాల్లో దూసుకుపోతోన్న ZPM.. 26 స్థానాల్లో ఆధిక్యం 
    Mizoram: మిజోరం అసెంబ్లీ ఫలితాల్లో దూసుకుపోతోన్న ZPM.. 26 స్థానాల్లో ఆధిక్యం

    Mizoram: మిజోరం అసెంబ్లీ ఫలితాల్లో దూసుకుపోతోన్న ZPM.. 26 స్థానాల్లో ఆధిక్యం 

    వ్రాసిన వారు Stalin
    Dec 04, 2023
    12:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం నుంచి జరుగుతోంది.

    అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF)పై ప్రతిపక్ష జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) ఆధిక్యం ఫలితాల్లో దూసుకుపోతంది.

    ఇప్పటికే జేపీఎం పార్టీ మెజారిటీ మార్క్‌ను దాటింది. ప్రస్తుతం జేపీఎం 26 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

    ముఖ్యమంత్రి జోరమ్‌తంగా నేతృత్వంలోని ఎంఎన్ఎఫ్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    ఐజ్వాల్ ఈస్ట్-1 అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచిన జోరమ్‌తంగా ప్రస్తుతం వెనుకంజలో ఉండటం గమనార్హం.

    అలాగే టుయ్‌చాంగ్‌ స్థానం నుంచి పోటీ చేసిన డిప్యూటీ సీఎం తాన్‌లుయా ఓడిపోయారు. ఇక్కడ జేపీఎం అభ్యర్థి విజయం సాధించాడు.

    మిజోరం

    కాంగ్రెస్ ఒకటి, బీజేపీలు మూడు స్థానాల్లో ఆధిక్యం

    బీజేపీ సిట్టింగ్ స్థానం సైహాలో మైనారిటీ మారా నాయకుడు, జేపీఎం అభ్యర్థి కె.బీచువా ఆధిక్యంలో ఉన్నారు. కె.బీచువా ఎన్నికలకు ముందు ఎంఎన్ఎఫ్ నుంచి జేపీఎంలో చేరారు.

    రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసే సమయానికి ఎంఎన్ఎఫ్ అభ్యర్థులు హెచ్ లాల్జిర్లియానా, ఎల్ తంగ్మావియా మమిత్, లెంగ్‌టెంగ్ స్థానాల్లో 2,500 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

    తూర్పు తుయిపుయ్‌ నుంచి రామ్‌థన్‌మావియా (1,559 ఓట్లు), లుంగ్లీ వెస్ట్‌ నుంచి సి లాల్రిన్‌సంగా (648 ఓట్లు), వెస్ట్ టుయిపుయ్‌ నుంచి ప్రోవా చక్మా (2,255 ఓట్లు) కూడా ఆధిక్యంలో ఉన్నారు.

    ప్రస్తుతం కాంగ్రెస్ ఒకటి, బీజేపీలు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మిజోరం
    అసెంబ్లీ ఎన్నికలు
    జోరంతంగా
    తాజా వార్తలు

    తాజా

    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్
    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్
    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్

    మిజోరం

    Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా? భారతదేశం
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి రైలు ప్రమాదం
    అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన నరేంద్ర మోదీ

    అసెంబ్లీ ఎన్నికలు

    Madhu yashki Goud: మధుయాష్కీ ఇంట్లో పోలీసుల సోదాలు.. ఎల్‌బీ నగర్‌లో ఉద్రిక్తత  కాంగ్రెస్
    Vijayashanti: కాంగ్రెస్‌లో విజయశాంతికి చీఫ్‌ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలు  తెలంగాణ
    BJP manifesto: బీజేపీ మేనిఫెస్టో.. ఏడాదికి ఉచితంగా నాలుగు సిలిండర్లు.. కీలక హామీలు ఇవే తెలంగాణ
    BRS: బీఆర్ఎస్‌లో చేరిన  ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్‌ కుమారుడు బీఆర్ఎస్

    జోరంతంగా

    MIZORAM : బీజేపీతో పొత్తు ఉండదన్న మిజోరం సీఎం జోరంతంగా.. పూర్తి మెజారిటీ వస్తుందని ధీమా మిజో నేషనల్ ఫ్రంట్/ఎంఎన్ఎఫ్

    తాజా వార్తలు

    Nandyal: నంద్యాలలో కాలేజీ సిబ్బంది దారుణం.. ఆరుగురు స్టూడెంట్స్‌కు శిరోముండనం నంద్యాల
    Arnold Dix : సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులను రక్షించిన ఆర్నాల్డ్ ఎవరో తెలుసా? ఉత్తర్‌ప్రదేశ్
    Kodi Kathi Case: కోడి కత్తి కేసులో కుట్రకోణం లేదు: హైకోర్టులో ఎన్ఐఏ  ఆంధ్రప్రదేశ్
    AP High Court: 'వై ఏపీ నీడ్స్ జగన్' వివాదం.. సజ్జల, సీఎస్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025