NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి
    తదుపరి వార్తా కథనం
    మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి
    మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి

    మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి

    వ్రాసిన వారు Stalin
    Aug 23, 2023
    01:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మిజోరంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. సాయిరాంగ్ ప్రాంతానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో కనీసం 17 మంది కార్మికులు మరణించారని పోలీసులు తెలిపారు.

    విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు.

    ఐజ్వాల్‌కు 21 కిమీ దూరంలో ఉదయం 10 గంటలకు ఈ సంఘటన జరిగినప్పుడు 35-40 మంది కార్మికులు పని ప్రదేశంలో ఉన్నారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

    శిథిలాల నుంచి ఇప్పటివరకు పదిహేడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కొనసాగుతున్న సహాయక చర్యలు

    VIDEO | At least 17 workers were killed and several others feared trapped after an under-construction railway bridge collapsed near Sairang area of Mizoram, earlier today.

    READ: https://t.co/a81kMfQ8Dk

    (Source: Third Party) pic.twitter.com/woapGC2yaD

    — Press Trust of India (@PTI_News) August 23, 2023

    మిజోరం

    ప్రమాదంపై ప్రధాని మోదీ, మిజోరం సీఎం దిగ్భ్రాంతి

    రైల్వే ఓవర్ బ్రిడ్జి కూలి కార్మికులు మృతి చెందడంపై మిజోరం సీఎం జోరంతంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు నబ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.

    గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రెస్క్యూ ఆపరేషన్‌లలో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన స్థానికులకు సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు.

    ప్రమాదంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి పీఎం సహాయ నిధినుంచి రూ.2లక్షల చొప్పున , గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్ గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు పీఎంఓ ట్వీట్ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మిజోరం
    రైలు ప్రమాదం
    తాజా వార్తలు

    తాజా

    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్

    మిజోరం

    Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా? భారతదేశం
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ

    రైలు ప్రమాదం

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  భారతదేశం

    తాజా వార్తలు

    దిల్లీ: స్నేహితుడి కుమార్తెపై ప్రభుత్వ ఉన్నతాధికారి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక  దిల్లీ
    పొలాల్లో కూలిపోయిన డీఆర్‌డీఓ డ్రోన్; భయాందోళనకు గురైన రైతులు  కర్ణాటక
    Russia Luna 25: చంద్రుడిపై కూలిపోయిన రష్యాకు చెందిన లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్  రష్యా
    పాడేరులో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ఆర్డీసీ బస్సు; నలుగురు మృతి  బస్సు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025