నాగార్జునసాగర్: వార్తలు
Andhrapradesh: మళ్లీ ఏపీ ఆధీనంలోకి.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి వైపు భాగం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి వైపున ఉన్న భూభాగాన్ని మళ్లీ తన అధీనంలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Krishna Board: శ్రీశైలం, సాగర్లో ఉన్న నీరు పూర్తిగా మాదే.. తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ఉన్న నీరు తమకే దక్కుతాయని పేర్కొంది.
Nagarjuna Sagar: వేగంగా తగ్గుతున్న నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం.. శ్రీశైలం నుంచి కేవలం 3,058 క్యూసెక్కులు
నాగార్జునసాగర్ జలాశయంలోని నీటిమట్టం తీవ్రంగా తగ్గుతోంది. బుధవారం ఉదయం నుండి సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి కేవలం 3,058 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తోంది.
Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ జలాశయ ఉత్పత్తికి బ్రేక్.. కేఆర్ఎంబీ జోక్యంతో విద్యుత్ నిలిపివేత
నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రం ఉత్పత్తిని నిలిపివేసింది. ఈసారి వర్షాకాలం సీజన్లో కృష్ణా నుంచి ఎక్కువ ఇన్ఫ్లోకి చేరడంతో సాగర్ జలాశయం మూడు నెలలుగా నిండు కుండలా మారింది.
Telangana: నాగార్జునసాగర్ డ్యాంను తెలంగాణకు పూర్తిగా అప్పగించాలి
తెలంగాణ, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు సంబంధించి త్వరలో జరగనున్న సమావేశానికి ముందే నాగార్జునసాగర్ డ్యాంను తెలంగాణ పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కోరుతోంది.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వద్ద ఉద్రికత్త.. నీటి హక్కులపై ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య గొడవ
నాగార్జునసాగర్ వద్ద ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య మరోసారి వివాదం తలెత్తింది.
Nagarjunasagar: 20 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ నుండి భారీగా నీరు విడుదల
నాగార్జునసాగర్ జలాశయంలో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar: సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత
భారీ వరద నీరు సాగర్ జలాశయానికి చేరుకుంటుండడంతో, 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
NagarjunaSagar: సాగర్ వివాదంపై కేంద్రం ఆరా..ఏపీ సర్కారుకు కృష్ణా బోర్డు కీలక ఆదేశాలు
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది.ఈ మేరకు ఏపీ, తెలంగాణ పోలీసులు ప్రాజెక్టు వద్ద మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం రేగింది.
Nagarjuna Sagar : సాగర్ వద్ద ఏపీ పోలీసుల పహారా.. కేసు నమోదు చేసిన టీఎస్ పోలీసులు
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీస్ పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్పై ఆ రాష్ట్ర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Nagarjuna Sagar : తెలంగాణలో ఎన్నికల వేళ ఏపికి సాగర్ నుంచి నీటి విడుదల
తెలంగాణలో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా, మరోవైపు నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ అధికారులు నీటిని విడుదల చేసి దుమారం సృష్టించారు.
Telangana Elections : నాగార్జున సాగర్ గొడవపై ఈసీ కీలక ఆదేశాలు.. ఎవరూ మాట్లాడొద్దన్న వికాస్ రాజ్
తెలంగాణలో పోలింగ్ పరిస్థితిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించింది. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించింది.
మామా కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్.. నాగార్జునసాగర్లో సందడి చేసిన ఐకాన్ స్టార్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నల్గొండలో శనివారం సందడి చేశారు.
నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు
నల్లమల అడవులు పెద్దపులులకు నిలయంగా మారినట్లు, ఈ ప్రాంతంలో టైగర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నల్లమల అడవుల్లో 75 వరకు పులులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.