తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వద్ద ఉద్రికత్త.. నీటి హక్కులపై ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య గొడవ
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Nov 09, 2024 
                    
                     12:24 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
నాగార్జునసాగర్ వద్ద ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య మరోసారి వివాదం తలెత్తింది. కుడి కాల్వ వద్ద నీటి రీడింగ్ నమోదు చేయడానికి వచ్చిన తెలంగాణ అధికారులను, ఏపీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై కేఆర్ఎంబీ యాజమాన్యానికి తెలంగాణ అధికారులు సమాచారం అందించారు. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కోసం సాగర్ ఎస్ఈ కృష్ణమోహన్ అధికారులతో చర్చించారు. అనంతరం వారందరికీ సర్దిచెప్పారు.