NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Harsh Goenka: ప్రజాస్వామ్యం కోసం సంపన్నులు ఎదురుచూస్తారా..? గోయెంకా వివాదాస్పద పోస్ట్‌!
    తదుపరి వార్తా కథనం
    Harsh Goenka: ప్రజాస్వామ్యం కోసం సంపన్నులు ఎదురుచూస్తారా..? గోయెంకా వివాదాస్పద పోస్ట్‌!
    ప్రజాస్వామ్యం కోసం సంపన్నులు ఎదురుచూస్తారా..? గోయెంకా వివాదాస్పద పోస్ట్‌!

    Harsh Goenka: ప్రజాస్వామ్యం కోసం సంపన్నులు ఎదురుచూస్తారా..? గోయెంకా వివాదాస్పద పోస్ట్‌!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 20, 2024
    12:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన చేసిన పోస్టులు, వీడియోలు ప్రజల్లో స్ఫుర్తిని నింపుతాయి.

    తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గోయెంకా చేసిన ఒక పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

    గోయెంకా మలబార్‌ హిల్‌ వంటి సంపన్నుల ప్రదేశంలో ఓటు వేయడానికి వచ్చిన వారి ప్రవర్తనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

    మలబార్‌ హిల్‌లో సంపన్నులు పోలింగ్‌ కేంద్రానికి మెర్సిడెస్‌ బెంజ్‌ లేదా బీఎండబ్ల్యూలో వెళ్లాలా?" అని ఆలోచిస్తూ ఉంటారని హర్ష్ గోయెంకా చెప్పారు.

    మనీష్‌ మల్హోత్రా అవుట్‌ఫిట్‌‌కు ఏ కళ్లజోడు పెట్టుకుంటే సరైనదోనని తెగ ఆలోచిస్తుంటారని, అంతవరకు ప్రజాస్వామ్యం వేచి చూడాలని అన్నారు.

    Details

    మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలకు ఓటింగ్

    ఇక ఈ సంపన్నులు సాధారణ ప్రజలతో కలిసి క్యూలో ఓటు వేయడానికి భయపడుతున్నారని గోయెంకా పేర్కొన్నారు.

    మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలకు ఓటింగ్‌ జరుగుతుండగా, ఇప్పటికే రాజకీయ నేతలు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    పోలింగ్‌ శాతం తక్కువగా నమోదవుతోందని సూచనలు ఉన్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మొదటి రెండు గంటల్లో 6.61% వృద్ధి నమోదైంది.

    మహారాష్ట్ర లోని పెద్ద నగరాలు, జాతిని పట్టిన పుణె, ముంబయి, నాగ్‌పూర్‌ వంటి ప్రాంతాల్లో ఎక్కువ ఓటర్లు ఉండటానికి కారణంగా పోలింగ్‌ శాతం తక్కువగా నమోదు కానుంది.

    గత ఎన్నికల్లో 62-64 పట్టణ నియోజకవర్గాల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సగటు కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    జార్ఖండ్

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    మహారాష్ట్ర

    Maharastra: శివాజీ మహరాజ్‌ విగ్రహం కూలిన కేసులో కాంట్రాక్టర్‌ ఆప్టేపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ  భారతదేశం
    Maharastra: ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం తయారుచేసిన శిల్పి జైదీప్ ఆప్టే అరెస్టు  భారతదేశం
    Maharashtra: మద్యం మత్తులో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కొడుకు భీభత్సం.. పలు వాహనాలను ఢీకొట్టి పరార్! బీజేపీ
    Maharastra: కెమికల్ ఫ్యాక్టరీ నుండి గ్యాస్ లీక్.. నగరం అంతటా రసాయన పొగ భారతదేశం

    జార్ఖండ్

    Jharkhand CM: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్.. నేడు ప్రమాణ స్వీకారం.. 10 రోజుల్లో బలపరీక్ష భారతదేశం
    Hemant Soren:హేమంత్ సోరెన్ పిటిషన్‌ను నిరాకరించిన సుప్రీంకోర్టు.. హై కోర్టు కి వెళ్ళమని సూచన  సుప్రీంకోర్టు
    Champai Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపై సోరెన్ భారతదేశం
    Jharkhand floor test: నేడు జార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ ప్రభుత్వానికి బలపరీక్ష తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025