అరుణాచల్ ప్రదేశ్: వార్తలు

07 Apr 2024

కేరళ

Kerala: కేరళలో అరుణాచల్‌ ప్రదేశ్‌ వలస కార్మికుడు దారుణ హత్య

కేరళలో దారుణం చోటుచేసుకుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌నుంచి వలస వచ్చిన ఓ కార్మికుడిని కేరళలోని ఎర్నాకుళంలో దారుణంగా హత్య చేశారు.

03 Apr 2024

కేరళ

Kerala Couple: అరుణాచల్ ప్రదేశ్ లో కేరళ దంపతుల మృతి.. షాక్ లో కుటుంబసభ్యులు 

అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ హోటల్ లో కేరళలోని కొట్టాయంకు చెందిన దంపతులు,వారి స్నేహితుడు అనుమానస్పద రీతిలో మృతి చెందడం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

02 Apr 2024

చైనా

Arunchal Padesh Row: చైనా చర్యలు అర్థ రహితం: భారత్

పొరుగు దేశం చైనాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్​పై చైనా చేస్తోన్న విస్తుగొలిపే చర్యలు అర్థరహితమైనవని భారత్ పేర్కొంది.

01 Apr 2024

చైనా

Arunachal Pradesh- China: అరుణాచల్ ప్రదేశ్‌ ప్రాంతాలకు చైనా 30 కొత్త పేర్లు.. 

అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని సరిహద్దుల ప్రాంతాలు తమవిగా పేర్కొంటూ చైనా మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

21 Mar 2024

అమెరికా

Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనాకు ఝలక్ ఇచ్చిన అమెరికా

అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ లో అంతర్భాగంగా ప్రకటించి అమెరికా చైనాకు షాక్ ఇచ్చింది.

Arunachal, Sikkim: కౌంటింగ్ తేదీల్లో మార్పు.. అరుణాచల్, సిక్కింలో జూన్ 2న ఓట్లు లెక్కింపు

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు తేదీలను భారత ఎన్నికల సంఘం మర్చింది.

Arunachal Pradesh: ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రపంచంలోనే అతి పొడవైన ట్విన్-లేన్ టన్నెల్ (సెలా టన్నెల్)‌ను ప్రారంభించారు.

Music Frogs : పాటలు పాడే కప్పలు చూశారా.. సంగీతంతో మైమరపిస్తున్నాయి

అరుణాచల్ ప్రదేశ్'లో కప్పలు పాటలు పాడుతున్నాయి. ఈ మేరకు తమ సంగీతంతో మైమరపిస్తున్నాయట. ఈ విషయాలే తమను ఆశ్చర్యపరుస్తున్నాయంటున్నారు జువాలజీకి చెందిన శాస్త్రవేేత్తలు.

అరుణాచల్ ప్రదేశ్ పై చైనాకు ఎలాంటి హక్కుల్లేవ్, అది భారతదేశంలో భాగమే

చైనా పోకడపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ విరుచుకుపడ్డారు.

20 Sep 2023

చైనా

చైనాకు చెక్ పెట్టేందుకు.. అరుణాచల్‌లో 300 కిలోమీటర్ల సరిహద్దు రోడ్ల నిర్మాణంపై కేంద్రం ఫోకస్ 

2020 నుంచి వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఎసీ) వద్ద భారత్ -చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.

30 Aug 2023

చైనా

వివాదాస్పద మ్యాప్ పై భారత్ తీవ్ర స్పందనకు బదులిచ్చిన డ్రాగన్ దేశం  

చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది.ఈ మేరకు భారతదేశంలోని భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపిస్తూ సోమవారం చైనా అధికారికంగా ఓ మ్యాప్‌ను విడుదల చేసింది.

చైనా మ్యాప్‌పై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందే: రాహుల్ గాంధీ

అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో అంతర్భాగంగా పేర్కొంటూ.. ఆ దేశం మ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

29 Aug 2023

చైనా

మారని చైనా వక్రబుద్ధి.. అరుణాచల్ తమ అంతర్భాగమంటూ మ్యాప్ విడుదల

భారత్ ఎంత శాంతియుతంగా ఉన్నా, చైనా మాత్రం తన వంకర బుద్దిని మార్చుకోవడం లేదు. భారత్‌తో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతున్న విధంగా వ్యవహరిస్తుంది.

28 Jul 2023

భూకంపం

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూ ప్రకంపణలు

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం సంభవించింది. తాజాగా పాంగిన్ ఉత్తర దిశలో రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూ ప్రకంపణలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది.

04 Apr 2023

చైనా

మరోసారి చైనా కవ్వింపు; అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు పేరు మార్చిన డ్రాగన్ దేశం

'కుక్క తోక వంకర' అన్న చందంగా చైనా వ్యవహరిస్తోంది. మరోసారి డ్రాగన్ దేశం అరుణాచల్ ప్రదేశ్‌లో కవ్వింపు చర్యలకు దిగింది. అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు 'దక్షిణ టిబెట్‌'గా పేరు మార్చి చైనా మరోసారి తన వంకర బుద్ధిని చాటుకుంది.

అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు

అరుణాచల్‌ప్రదేశ్‌లోని బొమ్‌డిలా సమీపంలో ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. మండాలా పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

15 Mar 2023

చైనా

'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం

అరుణాచల్‌ప్రదేశ్-చైనా మధ్య సరిహద్దుపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని అగ్రరాజ్యం పేర్కొంది.

Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్

మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ఎదుట బారులుదీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం

అరుణాచల్‌ప్రదేశ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మంగళవారం, బుధవారం పర్యటించనున్నారు. తవాంగ్ సెక్టార్‌లోని ఎల్‌ఎసీ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.