రాజ్నాథ్ సింగ్: వార్తలు
General Dheeraj Seth: ఆర్మీ చీఫ్గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు..'విజయ్' మంత్రం ప్రకటన
భారత సైన్యానికి 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Union Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు?.. కీలక మంత్రులపై ఊహాగానాలు
కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Musi Riverfront: మూసీ రివర్ఫ్రంట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది.
India's Defence Production: భారత్ రక్షణ రంగంలో కొత్త రికార్డు.. రూ.1.78 లక్షల కోట్లకు చేరిన ఆయుధాల ఉత్పత్తి!
భారత్ రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది.
Cruise Missile: డీఆర్డీఓ మరో ఘనత.. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్
భారత రక్షణ రంగంలో మరో కీలక విజయాన్ని డీఆర్డీఓ (DRDO) సొంతం చేసుకుంది.
DRDO: దేశ రక్షణలో మరో మైలురాయి.. బాలిస్టిక్ క్షిపణులకు భారత్ చెక్మేట్!
దేశ రక్షణ రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది.
250 MW solar project: రక్షణ శాఖ కీలక నిర్ణయం.. ఉత్తరప్రదేశ్లో 250మెగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి మరో భారీ ఊతమిచ్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
BJP: మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వానికి 12 ఏళ్లు.. 'విజయాల' ప్రచారానికి బీజేపీ భారీ ప్రణాళిక
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి నిన్నటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.
Cabinet Meeting: మోదీ నేతృత్వంలో నాలుగున్నర గంటల మంత్రిమండలి సమావేశం.. ప్రధానంగా చర్చించిన అంశాలివే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దేశ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Himanta Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ మరోసారి బాధ్యతలు స్వీకరించారు.
Hypersonic Missiles: హైపర్సోనిక్ టెక్నాలజీలో భారత్ సెన్సేషన్.. స్క్రామ్జెట్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
భవిష్యత్ యుద్ధాల స్వరూపాన్ని పూర్తిగా మార్చగల క్షిపణి సాంకేతికతలో భారతదేశం మరో కీలక విజయాన్ని సాధించింది.
Vande Mataram: బెంగాల్ విజయం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం.. 'వందే మాతరం'కు జాతీయ గీతంతో సమాన హోదా!
బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Rajnath Singh: స్వయం నిర్ణయంతోనే 'ఆపరేషన్ సిందూర్' నిలిపేశాం.. సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం: రాజ్నాథ్ సింగ్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను భారత్ తన సొంత నిర్ణయంతోనే నిలిపివేసిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh)స్పష్టం చేశారు.
Rajnath Singh: బెంగాల్పై కన్నేస్తే.. మళ్లీ 1971 గుర్తు చేస్తాం.. పాక్కు రాజ్నాథ్ సింగ్ అల్టిమేటం
రాజ్నాథ్ సింగ్(Rajnath Singh)పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
Indian Navy: భారత్ నౌకాదళానికి డబుల్ బూస్ట్.. రంగంలోకి దిగిన తారగిరి, అరిధమన్!
భారత నౌకాదళ శక్తి మరింత బలపడింది.
INS Aridhaman: భారత్ నావికా దళంలోకి 'అరిదమన్' వచ్చేస్తోంది!
'ఐఎన్ఎస్ అరిధమన్' అనే భారత్ మూడో స్వదేశీ అణుశక్తి సబ్మెరైన్ త్వరలో సేవలోకి రానున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం సంకేతాలు ఇచ్చారు.
Rajnath Singh: పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ వార్నింగ్.. దుస్సాహసానికి పాల్పడితే..!
ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్కు భారత్ పరోక్షంగా గట్టి సందేశం పంపింది.
Telangana: బహ్రెయిన్ నుంచి 60 మంది భారతీయులు స్వదేశానికి.. కేంద్రం,తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు
బహ్రెయిన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలకు తెలుగు కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.
Helicopter Unit: కర్ణాటక వేమగల్లో దేశ తొలి ప్రైవేటు హెలికాప్టర్ అసెంబ్లింగ్ కేంద్రం ప్రారంభం
కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా వేమగల్లో భారతదేశంలోనే తొలి ప్రైవేటు రంగ హెలికాప్టర్ అసెంబ్లింగ్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు.
Modi: ఫ్రాన్స్తో భాగస్వామ్యం.. 21 ఒప్పందాలు ఖరారు
భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్న సంబంధాలను మరింత ఉన్నతమైన 'ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి తీసుకెళ్లాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి.
Pakistan: అమెరికా షేర్ చేసిన భారత్ మ్యాప్.. పాక్ ఒత్తిడితో డిలీట్
భారత్తో వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరిన సందర్భంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం భారత్ మ్యాప్ను విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Naravane Book:నరవణే పుస్తకం లీక్ వెనుక భారీ కుట్ర? కేంద్ర దర్యాప్తులో సంచలన నిజాలు
మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రచించిన ఆత్మకథ దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
Rahul Gandhi: 'ప్రధానికి ఆ ధైర్యం లేదు'.. నరవాణే పుస్తకంతో రాహుల్ గాంధీ సవాల్
లోక్సభ వేదికపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Lok Sabha: నరవణే పుస్తకంపై లోక్సభలో దుమారం.. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్న కేంద్రం.. ఇంతకీ పుస్తకంలో ఏముంది?
ఒక పుస్తకం పార్లమెంట్ను కుదిపేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.
Lok Sabha: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం
నేటి నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావనున్నాయి.
Samudra Pratap: భారత కోస్ట్ గార్డ్'లో చేరిన తొలి అత్యాధునిక స్వదేశీ నౌక 'సముద్ర ప్రతాప్'.. దీని ప్రత్యేకతలు ఏంటంటే?
భారత కోస్ట్ గార్డ్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక 'సముద్ర ప్రతాప్'ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో కలిసి ఇవాళ (జనవరి 5) అధికారికంగా సైన్యంలో ప్రవేశపెట్టారు.
Rajnath Singh: నిందితులను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేస్తాం : రాజ్నాథ్ సింగ్
దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపం ఓ కారులో జరిగిన ఘోర పేలుడు ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు.
India-US: 10 ఏళ్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు.. రాజ్నాథ్ సింగ్,పీట్ హెగ్సెత్ మలేషియాలో భేటీ
భారత్,అమెరికా శుక్రవారం 10 సంవత్సరాలపాటు అమల్లో ఉండే కొత్త రక్షణ చట్రం (Defence Framework) ఒప్పందంపై సంతకాలు చేశాయి.
Rajnath Singh: బ్రహ్మోస్ పరిధిలోనే పాక్ మొత్తం ఉంది.. హెచ్చరించిన రాజ్నాథ్ సింగ్
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు కఠిన హెచ్చరిక ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమే అని స్పష్టం చేశారు.
Rajnath Singh: పరిశోధన-అభివృద్ధి బలపరచడమే రక్షణ శక్తి పునాది : రాజ్నాథ్ సింగ్
భారత రక్షణరంగంలో పరిశోధన, అభివృద్ధి (R&D)ను మరింత బలపరచడానికి ఒక వినూత్న పర్యావరణ వ్యవస్థ (Innovative Ecosystem)ను నిర్మించనున్నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
DRDO: భారత రక్షణశక్తికి నూతన మైలురాయి.. 'అగ్ని ప్రైమ్' క్షిపణి విజయవంతం
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది.
Rajnath Singh: 'అవును ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ కాలేదు': రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్పై ఒత్తిడి చూపించడానికి అమెరికా 50 శాతం సుంకాలు (Trump Tariffs) విధించిన సంగతి తెలిసిందే.
Operation Sindoor: సిందూర్ పార్ట్ 2, 3 పాకిస్థాన్ చర్యలపై ఆధారపడి ఉంటాయి: రాజ్నాథ్ సింగ్
ఉగ్రవాదులను మద్దతు ఇచ్చే పాకిస్థాన్ ను కేవలం సరిహద్దుల్లోనే కాకుండా, వారి భూభాగంలోనూ గట్టిగా బుద్ధి చెప్పామన్నారు కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్.
Rajnath Singh: శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరు: ప్రధాని చైనా పర్యటన వేళ రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం లేదా శాశ్వత శత్రుత్వం ఉండవని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
Rajnath Singh: ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది: రాజ్నాథ్ సింగ్
ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
INS Udaygiri,Himagiri: నౌకాదళంలోకి ఐఎన్ఎస్ హిమగిరి,ఉదయగిరి.. నేడు జాతికి అంకితం చేయనున్న రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్
భారత రక్షణశాఖ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ,మంగళవారం రెండు భారీ యుద్ధనౌకలు నౌకాదళ అమ్ములపొదిలో చేరనున్నాయి.
Rajnath Singh: భారత్ వేగవంతమైన పురోగతి కొందరికి నచ్చట్లేదు : రాజ్నాథ్ సింగ్
భారత్ శీఘ్ర అభివృద్ధి పట్ల కొన్ని దేశాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
Rajnath Singh: భారతదేశ రక్షణ రంగ ఉత్పత్తి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిరూ.1.51 లక్షల కోట్లకు చేరింది: రాజ్నాథ్ సింగ్
దేశీయ రక్షణ ఉత్పత్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు సమాచారం.
Lok Sabha: లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ పై ప్రారంభమైన చర్చ .. కాల్పుల విరమణపై కీలక వ్యాఖ్యలు
లోక్సభలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ ప్రారంభమైంది.
India-China: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు పాయింట్ ఫార్ములా.. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదన
భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు.
Rajnath Singh: పహల్గాం ప్రస్తావన లేని SCO పత్రంపై సంతకం చేయనన్న భారత రక్షణ మంత్రి
చైనాలో పర్యటనలో ఉన్న భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు.
Rajnath Singh:'ఉగ్రవాద కేంద్రాలు..ఇకపై సురక్షితం కాదు': SCO సమావేశంలో పాకిస్తాన్ లక్ష్యంగా భారత్
కొన్ని దేశాలు సరిహద్దు ఉగ్రవాదాన్ని తమ అధికారిక విధానంగా మలుచుకున్నాయంటూ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు.
Rajnath Singh:పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్నిఎదుర్కోవడానికి భారతదేశం అన్ని పద్ధతులను ఉపయోగిస్తుంది: రాజ్నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు భారత దేశ తొలి స్వదేశీ యుద్ధ నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించారు.
IAF:"ఒప్పందాలు సంతకం చేస్తారు,డెలివరీలు మాత్రం పూర్తి చేయరు": వాయుసేన చీఫ్ అసంతృప్తి
దేశ రక్షణరంగంలో ప్రధాన ఒప్పందాలు కుదురుతున్నా,ఆయుధ వ్యవస్థల సరఫరాలు మాత్రం ఆరంభం కావడం లేదని భారత వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.