NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Modi-Rajnath Singh: పహల్గాం దాడి.. భద్రతా అంశాలపై ప్రధానితో రాజ్‌నాథ్‌ కీలక సమావేశం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Modi-Rajnath Singh: పహల్గాం దాడి.. భద్రతా అంశాలపై ప్రధానితో రాజ్‌నాథ్‌ కీలక సమావేశం 
    పహల్గాం దాడి.. భద్రతా అంశాలపై ప్రధానితో రాజ్‌నాథ్‌ కీలక సమావేశం

    Modi-Rajnath Singh: పహల్గాం దాడి.. భద్రతా అంశాలపై ప్రధానితో రాజ్‌నాథ్‌ కీలక సమావేశం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 28, 2025
    01:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం దాడి కారణంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

    ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పేందుకు న్యూదిల్లీ సిద్ధమవుతోంది.

    ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

    పహల్గాంలో పరిస్థితులు, భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రధానికి వివరించారు. ఈ సమావేశం దాదాపు 40 నిమిషాలు కొనసాగింది

    Details

    సైన్యంతో సమావేశం 

    పహల్గాంలో జరిగిన దాడి నేపథ్యంలో భారత్‌ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు రక్షణ మంత్రి ఆదివారం సైన్యం ప్రధాన అధికారితో, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్ చౌహన్‌తో సమావేశమయ్యారు.

    ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని సోమవారం, రాజ్‌నాథ్‌ ప్రధాని మోదీకి వివరించారు.

    ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌ కూడా పాల్గొన్నారు.

    Details

    పార్లమెంట్‌ సమావేశం 

    మరోవైపు, రక్షణ వ్యవహారాలపై పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ కూడా సోమవారం భేటీ అవుతుందని సమాచారం.

    ఈ భేటీ పార్లమెంట్‌ హౌస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

    పహల్గాం దాడితో సరిహద్దుల్లో అల్లర్లు పెరిగిన నేపథ్యంలో, పాక్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. పాక్ వైపు నుంచి దాడి ఎదురవ్వొచ్చని భావించి, సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు.

    ఈ నేపథ్యంలో, పాకిస్థాన్‌లో ప్రస్తుతం తుర్కియే సీ-130 హెర్క్యులస్‌ విమానాలు ల్యాండ్‌ అయ్యాయి. ఈ విమానాల్లో సైనిక ద్రవ్యాలను తీసుకువచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    నరేంద్ర మోదీ

    PM Modi: దేశ ప్రజల సహకారంతో కుంభమేళా విజయవంతమైంది భారతదేశం
    Narendra Modi:'1.4 బిలియన్ల భారతీయులు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు' : సునీతా విలియమ్స్‌కు మోదీ లేఖ సునీతా విలియమ్స్
    PM Modi: 'మీ ధైర్యం లక్షల మందికి స్పూర్తి'.. సునీతా బృందానికి ప్రధాని ప్రశంసలు సునీతా విలియమ్స్
    Pasala Krishna Bharathi: స్వాతంత్య్ర సమరయోధ కుటుంబ వారసురాలు పసల కృష్ణభారతి ఇకలేరు హైదరాబాద్

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం అరుణాచల్ ప్రదేశ్
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025