NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ
    ఏరో ఇండియా షో-2023ను నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Feb 13, 2023
    10:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియాలోనే అతిపెద్ద ఎయిరో షో 'ఏరో ఇండియా 2023' 14వ ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెంగళూరులో యలహంక వైమానిక స్థావరంలో ప్రారంభించనున్నారు.

    ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో స్వదేశీ సాంకేతికతలను ప్రదర్శించడంతో పాటు విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడంపై దృష్టి సారిస్తారు.

    అమెరికా ఎయిర్ ఫోర్స్ ప్రముఖ యుద్ధ విమానాల్లో ఒకటైన ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్‌తో పాటు ఎఫ్/ఏ-18ఈ, ఎఫ్/ఏ-18ఎఫ్ సూపర్ హార్నెట్, అమెరికా అత్యంత అధునాతన ఫ్రంట్‌లైన్ క్యారియర్-బేస్డ్, మల్టీరోల్ స్ట్రైక్ ఫైటర్ జెట్లను ఏరో షో ప్రదర్శించనున్నారు.

    98దేశాలకు చెందిన దాదాపు 809 రక్షణ రంగ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొననుండటం గమనార్హం.

    బెంగళూరు

    251 ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం

    'మేక్ ఇన్ ఇండియా' విధానంలో భాగంగా రక్షణ విమాన రంగంలో దేశ సాంకేతికతను చాటేందుకు మోదీ ప్రభుత్వం ఈ ఎయిర్ షోను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా దేశీయంగా తయారు చేసిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ)-తేజాస్, హెచ్‌టీటీ-40, డోర్నియర్ లైట్ యుటిలిటీ హెలికాప్టర్ ( ఎల్‌యూహెచ్)వంటి ఎగుమతులు పెరుగుతాయని కేంద్రం భావిస్తున్నట్లు పీఎంఓ తెలిపింది.

    ఈ సందర్భంగా భారతీయ, విదేశీ రక్షణ సంస్థల మధ్య రూ.75,000కోట్ల పెట్టుబడుల అంచనాతో 251ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.

    ఏరో ఇండియా 2023లో ఎయిర్‌బస్, బోయింగ్, డస్సాల్ట్ ఏవియేషన్, లాక్‌హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్‌సి రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయిస్ లాంటి కంపెనీలు పాల్గొననున్నయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ

    తాజా

    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా
    Gold Price:బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే బంగారం
    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం

    కర్ణాటక

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య.. భారతదేశం
    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం భారతదేశం

    ప్రధాన మంత్రి

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    ప్రధాని నరేంద్ర‌‌మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా తెలంగాణ
    భద్రతలో వైఫల్యం: ప్రధాని మోదీపైకి దూసుకొచ్చిన యువకుడు ప్రధాన మంత్రి
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025