NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Air Show: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షో.. నేటి నుంచి ఏరో ఇండియా 2025 
    తదుపరి వార్తా కథనం
    Air Show: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షో.. నేటి నుంచి ఏరో ఇండియా 2025 
    ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షో.. నేటి నుంచి ఏరో ఇండియా 2025

    Air Show: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షో.. నేటి నుంచి ఏరో ఇండియా 2025 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 10, 2025
    10:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షోగా గుర్తింపు పొందిన 'ఏరో ఇండియా' 15వ ఎడిషన్‌కు సర్వం సిద్ధమైంది.

    ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు బెంగళూరు సమీపంలోని యలహంక ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో జరగనుంది.

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

    ఈ ఏడాది ఏరో ఇండియాలో ప్రపంచంలోని అత్యాధునిక ఐదో తరం యుద్ధ విమానాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

    రష్యా రూపొందించిన ఎస్‌యూ-57, అలాగే అమెరికాకు చెందిన ఎఫ్‌-35 లైట్నింగ్‌ 2 విమానాలు ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

    Details

    30దేశాల రక్షణ మంత్రులు హాజరయ్యే అవకాశం

    మొత్తం 42,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 విదేశీ కంపెనీలు సహా 900 మంది ఎగ్జిబిటర్లు పాల్గొననున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది.

    'ది రన్‌వే టు ఎ బిలియన్ అపార్చునిటీస్' అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ప్రదర్శనలో 90 వరకు దేశాలు ప్రాతినిధ్యం వహించనున్నాయి.

    అలాగే 30 దేశాల రక్షణ మంత్రులు, వారి ప్రతినిధులు హాజరుకానుండగా 43 దేశాల నుంచి వైమానిక దళాధిపతులు, కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

    ఏరో ఇండియా 2025 కోసం కూడా ఇప్పటికే వ్యూహరచన జరుగుతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్
    బెంగళూరు

    తాజా

    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    Motivational: భయంతో ఉన్న మనస్సు విఫలమవుతుంది… భయాన్ని అధిగమించేందుకు ప్రేరణ కలిగించే 5 పాయింట్స్ ఇవే..  జీవనశైలి
    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం చైనా
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  కోవిడ్

    బెంగళూరు

    Maoist:ప్రియురాలి కోసం వచ్చి పట్టుబడ్డ మావోయిస్టు ఇండియా
    Narayanamurthy: నమ్మకం లేదు.. కోచింగ్‌ క్లాసులపై నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు  ఇన్ఫోసిస్
    high-speed train: బెంగళూరులో భారతదేశపు మొదటి తొలి హైస్పీడ్‌ రైలు తయారీకి రంగం సిద్ధం  భారతదేశం
    Bengaluru: బెంగళూరులో 29ఏళ్ళ మహిళ దారుణ హత్య.. 50 ముక్కలు చేసి రిఫ్రిజిరేటర్‌లో..  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025