NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Constitution Debate: దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌‌.. భారత రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    Constitution Debate: దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌‌.. భారత రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ ప్రారంభం
    భారత రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ ప్రారంభం

    Constitution Debate: దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌‌.. భారత రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ ప్రారంభం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 13, 2024
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి కావడం సందర్భంగా పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరుగుతుంది.

    ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం లోక్‌సభలో జీరో అవర్‌ ముగిసిన తరువాత రాజ్యాంగంపై చర్చ ప్రారంభమైంది.

    రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాజ్యాంగంపై చర్చను లోక్‌సభలో ప్రారంభించారు.

    వివరాలు 

     కీలక పథకాల అభివృద్ధి 

    ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ, రాజ్యాంగం దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా, స్వావలంబనగా ఉంచేందుకు రోడ్‌మ్యాప్‌గా పనిచేస్తుందని చెప్పారు.

    భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి నైతిక మార్గదర్శకంగా, ప్రతి వ్యక్తికి శక్తివంతమైన గుర్తింపును అందించేది అని ఆయన పేర్కొన్నారు.

    కానీ, అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు రాజ్యాంగాన్ని అవమానించినట్లుగా ఆయన ఆరోపించారు.

    బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని అనేక కీలక పథకాలను అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు.

    ఈ చర్చ శనివారం వరకు కొనసాగనుంది. సభ్యులు దీనిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. చర్చకు ముగింపు పలుకుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు సమాధానం ఇవ్వనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం అరుణాచల్ ప్రదేశ్
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025