NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rakesh Pal: గుండెపోటుతో భారత కోస్ట్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్ మృతి
    తదుపరి వార్తా కథనం
    Rakesh Pal: గుండెపోటుతో భారత కోస్ట్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్ మృతి
    గుండెపోటుతో భారత కోస్ట్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్ మృతి

    Rakesh Pal: గుండెపోటుతో భారత కోస్ట్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్ మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 18, 2024
    10:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత కోస్ట్ గార్డ్ డైరక్టర్ జనరల్ రాకేశ్ పాల్ (59) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

    కోస్ట్‌గార్డ్ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి వచ్చారు. తీవ్ర ఆసౌకర్యానికి గురైన చైన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు.

    ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాకేశ్ పాల్ మృతి చెందారు. రాకేశ్ పాల్ మరణవార్త తెలుసుకున్న రాజ్‌నాథ్ సింగ్, ఆస్పత్రికి చేరుకొని పాల్‌కు నివాళులర్పించారు.

    ఇక ఆయన పార్థివదేహాన్ని దిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

    Details

    34 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన రాకేశ్ పాల్

    రాకేశ్ పాల్ 34 ఏళ్ల పాటు దేశానికి సేవలందించారు.

    సమర్థ్, విజిత్, సుచేత కృపలానీ, అహల్యాబాయి, సీ-03 తదితర భారత కోస్ట్‌గార్డ్ నౌకలకు ఆయన నేతృత్వం వహించారు.

    ఆయన పర్యవేక్షణలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు, రూ. కోట్లు విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.

    గతేడాది జులై 19న ఐసీజీ 25వ డైరక్టర్ జనరల్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్
    united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి  ఐక్యరాజ్య సమితి

    దిల్లీ

    Delhi: ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో కాల్పుల కలకలం.. మైనర్ బాలికతోపాటు నలుగురికి గాయాలు  తుపాకీ కాల్పులు
    Delhi water crisis: ఢిల్లీ నీటి సంక్షోభం.. నేటి మధ్యాహ్నం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్న అతిషి భారతదేశం
     Delhi Fire: ఢిల్లీలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి చెందారు అగ్నిప్రమాదం
    Delhi: ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం..  పైకప్పు కూలి 6 మందికి గాయాలు   భారతదేశం

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం చైనా
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025