NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kerala Couple: అరుణాచల్ ప్రదేశ్ లో కేరళ దంపతుల మృతి.. షాక్ లో కుటుంబసభ్యులు 
    తదుపరి వార్తా కథనం
    Kerala Couple: అరుణాచల్ ప్రదేశ్ లో కేరళ దంపతుల మృతి.. షాక్ లో కుటుంబసభ్యులు 
    అరుణాచల్ ప్రదేశ్ లో కేరళ దంపతుల మృతి.. షాక్ లో కుటుంబసభ్యులు

    Kerala Couple: అరుణాచల్ ప్రదేశ్ లో కేరళ దంపతుల మృతి.. షాక్ లో కుటుంబసభ్యులు 

    వ్రాసిన వారు Stalin
    Apr 03, 2024
    02:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ హోటల్ లో కేరళలోని కొట్టాయంకు చెందిన దంపతులు,వారి స్నేహితుడు అనుమానస్పద రీతిలో మృతి చెందడం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

    వీరి మృతి పట్ల వారి కుటుంబసభ్యులు ఇంకా షాక్లోనే ఉన్నారు.ఈఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

    ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ బాలన్ మాధవన్ కుమార్తె దేవి కొట్టాయంకు చెందిన నవీన్ దంపతులు.

    కొట్టాయంలోనే చాలా కాలం నుంచి నివసిస్తున్నారు.అప్పుడప్పుడు తిరువనంతపురం వస్తూండేవారు.

    అయితే ఈ దంపతులిద్దరూ తన స్నేహితుడు ఆర్యతో కలసి అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ కు వెళ్లారు.

    అక్కడే హోటల్ రూమ్ అద్దెకు తీసుకున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా మంగళవారం ఈ ముగ్గురూ శరీరంపై గాయాలతో రక్తపు మడుగులో పడి నిర్జీవంగా పడి ఉన్నారు.

    Details 

    కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం

    మంగళవారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్ సీనియర్ పోలీసు అధికారి ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

    అయితే చనిపోయిన దంపతులిద్దరికీ ఎటువంటి విబేధాలు లేవని,ఉన్నంతలో చాలా సంతోషంగా జీవితాన్నికొనసాగించారని బాలన్ మాధవన్ మీడియాకు తెలిపారు.

    అరుణాచల్లప్రదేశ్ కు వెళ్తున్నట్లు తనకు సమాచారమిచ్చారని ఆయన వెల్లడించారు.ఏం జరిగిందో ఎందుకిలా జరిగిందో తెలియడం లేదని ఆయన వాపోయారు.

    కాగా, దేవి జర్మన్ భాషల పట్ల చాలా ఆసక్తి కనబరిచేదని ఆయన తెలిపారు.కోవిడ్ కు కాలానికి ముందు కొద్దిరోజులపాటు చెంపాక స్కూల్లో పనిచేసిందని ఆయన వెల్లడించారు.

    మా బావమరిది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని,ఆయన అక్కడ్నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్తారని చెప్పారు.ఆయన అక్కడకు వెళ్లిన తర్వాత మిగతా విషయాలు తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరుణాచల్ ప్రదేశ్
    కేరళ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    అరుణాచల్ ప్రదేశ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం రాజ్‌నాథ్ సింగ్
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం చైనా
    అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు హెలికాప్టర్‌

    కేరళ

    జైలర్ విలన్ వినాయక్ ను అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా రజనీకాంత్
    Kerala blast: క్రిస్టియన్ ప్రార్థనా సమావేశంలో పేలుడు.. ఒకరు మృతి.. 20మంది గాయాలు కొచ్చి
    ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన మోదీ ప్రభుత్వంపై కేరళ సీఎం ఫైర్  హమాస్
    కేరళ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ పోలీసుల ఎదుట లొంగిపోయిన వ్యక్తి  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025