ఇంటర్నెట్: వార్తలు
23 Dec 2023
జమ్ముకశ్మీర్Poonch attack: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల వేట.. మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్
జమ్ముకశ్మీర్లోని పూంచ్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్లు మరణించగా.. మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.
15 Nov 2023
చైనాChina Internet: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను ప్రారంభించిన చైనా
ఇంటర్నెట్ రంగంలో చైనా అపూర్వ విజయాన్ని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ను చైనా ఆవిష్కరించింది.
01 Nov 2023
మణిపూర్Mobile internet: మణిపూర్లో నవంబర్ 5 వరకు మొబైల్ ఇంటర్నెట్పై నిషేదం
కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది.
28 Oct 2023
ఇజ్రాయెల్గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్
హమాస్ మిలిటెంట్ల లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.
26 Sep 2023
మణిపూర్మణిపూర్లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్
మణిపూర్లో అల్లర్ల నేపథ్యంలో జులైలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన విషయం తెలిసిందే.
23 Sep 2023
మణిపూర్100 రోజల తర్వాత మణిపూర్లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ
నాలుగు నెలలుగా జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా పునరుద్ధరించనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించారు.
06 Sep 2023
టీఎస్ఆర్టీసీTSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు
తెలంగాణ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోకి ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సేవలు అందుబాటులో తెచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
28 Aug 2023
హర్యానాHaryana: నూహ్లో మరోసారి శోభాయాత్రకు పిలుపునిచ్చిన వీహెచ్పీ; విద్యాసంస్థల మూసివేత
జులై 31న నుహ్లో జరిగిన మత హింస కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బ్రజమండల్ జలాభిషేక యాత్రను సోమవారం పూర్తి చేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) నిర్ణయించింది.
14 Aug 2023
హర్యానాహర్యానా: నుహ్లో రెండు వారాల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ
రెండు వారాల క్రితం మత ఘర్షణలతో అట్టుడికిపోయిన హర్యానాలోని నుహ్ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడుతున్నాయి.
01 Apr 2023
శ్రీనగర్మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు
శ్రీనగర్లోని లాల్ చౌక్ ఒకప్పుడు కర్ఫ్యూలు, ఉగ్రవాద దాడులకు నెలవుగా ఉండేది. నిత్యం ఇంటర్నెట్ ఆంక్షల్లో ఉండే ఆ ప్రాంతం త్వరలో ఉచిత వై-ఫై జోన్గా మారుబోతోంది. శ్రీనగర్ను స్మార్ట్సిటీగా చేయడంలో భాగంగా జమ్ముకశ్మీర్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.