NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Direct to Mobile Phones: ఇంటర్నెట్‌ లేకుండా మొబైల్‌లో టీవీ.. డీ2ఎం టెక్నాలజీతో కొత్త ఫోన్లు!
    తదుపరి వార్తా కథనం
    Direct to Mobile Phones: ఇంటర్నెట్‌ లేకుండా మొబైల్‌లో టీవీ.. డీ2ఎం టెక్నాలజీతో కొత్త ఫోన్లు!
    ఇంటర్నెట్‌ లేకుండా మొబైల్‌లో టీవీ.. డీ2ఎం టెక్నాలజీతో కొత్త ఫోన్లు!

    Direct to Mobile Phones: ఇంటర్నెట్‌ లేకుండా మొబైల్‌లో టీవీ.. డీ2ఎం టెక్నాలజీతో కొత్త ఫోన్లు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 29, 2025
    04:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మొబైల్‌లో టీవీ చూడాలంటే సాధారణంగా మొబైల్‌ డేటా లేదా వైఫై కనెక్షన్ అవసరం. కానీ ఇప్పుడు ఈ అవసరం లేకుండా కూడా మొబైల్‌ టీవీ ప్రసారాలు చూడగలిగే కొత్త టెక్నాలజీ రానుంది.

    హెచ్‌ఎండీ సంస్థ, ఫ్రీస్ట్రీమ్‌ టెక్నాలజీస్‌ ఇతర కంపెనీలు కలిసి డీ2ఎం (డైరెక్ట్‌-టు-మొబైల్) ఫోన్‌ను మార్కెట్లో తీసుకురాబోతున్నాయి.

    ఈ మొబైల్‌ ఫోన్లు ఏవీ వైఫై లేదా డేటా అవసరం లేకుండా టీవీ ప్రసారాలను అందిస్తాయి.

    నోకియా పేరుతో ఫోన్లు తయారుచేసే హెచ్‌ఎండీ సంస్థ, ఫ్రీస్ట్రీమ్‌ టెక్నాలజీస్‌, తేజస్‌ నెట్‌వర్క్స్‌, సింక్లెయిర్‌లతో కలిసి ఈ డీ2ఎం ఫోన్‌ను రూపొందించింది. లావా ఇంటర్నేషనల్‌ కూడా ఈ ఫీచర్‌ ఫోన్‌ను విడుదల చేయనుంది.

    Details

    ఇంటర్నెట్

    ఈ ఫోన్‌లు ఫ్రీస్ట్రీమ్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. దీంతో టీవీ ప్రసారాలు లేదా అత్యవసర హెచ్చరికలను స్వీకరించడం సాధ్యమవుతుంది.

    ఈ టెక్నాలజీ ద్వారా, మొబైల్‌ ఫోన్లలో టీవీ ప్రసారాలు ఎఫ్‌ఎం రేడియో ప్రసారాల తరహాలో అందిస్తాయి. వైఫై, ఇంటర్నెట్‌ లాంటి కనెక్షన్లకు అవసరం లేకుండా, ఈ ఫోన్లు పర్యవేక్షణను ఎఫ్‌ఎమ్‌ రేడియోలా అందిస్తాయి.

    ఈ విధంగా, మొబైల్‌ టీవీ ప్రసారాలు ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి. ఈ టెక్నాలజీని ఇప్పటికీ పలు నగరాల్లో ప్రయోగాలు చేస్తున్నాయి.

    మే 1 నుంచి ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో 2025 WAVES ఈవెంట్‌లో ఈ ఫోన్లను ప్రదర్శించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇంటర్నెట్
    మొబైల్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఇంటర్నెట్

    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు శ్రీనగర్
    హర్యానా: నుహ్‌లో రెండు వారాల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ  హర్యానా
    Haryana: నూహ్‌లో మరోసారి శోభాయాత్రకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ; విద్యాసంస్థల మూసివేత  హర్యానా
    TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు  టీఎస్ఆర్టీసీ

    మొబైల్

    Mobile users ID: మొబైల్ వినియోగదారులకు ప్రత్యేక ఐడీ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం  ఆధార్ కార్డ్
    Suicide for mobile: ఫోన్ కోసం 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య  తాజా వార్తలు
    Mobile Phone Addiction : సెల్'ఫోన్'కు బానిసగా మారారా.. జస్ట్ ఈ ఒక్క పనిచేయండి అంతే  మానసిక ఆరోగ్యం
    Poonch attack: జమ్ముకశ్మీర్‌‌లో ఉగ్రవాదుల వేట.. మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్  జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025