English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mobile internet: మణిపూర్‌లో నవంబర్ 5 వరకు మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేదం
    తదుపరి వార్తా కథనం
    Mobile internet: మణిపూర్‌లో నవంబర్ 5 వరకు మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేదం
    మణిపూర్‌లో నవంబర్ 5 వరకు మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేదం

    Mobile internet: మణిపూర్‌లో నవంబర్ 5 వరకు మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేదం

    వ్రాసిన వారు Stalin
    Nov 01, 2023
    06:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది.

    దీంతో సంఘ విద్రోహుల ద్వారా హానికరమైన సందేశాలు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని నవంబర్ 5వరకు పొడిగించింది.

    మణిపూర్ 3న హింస చెలరేగిన తర్వాత నుంచి రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ నిషేదం అమల్లో ఉంది.

    కొద్ది రోజుల్లో నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఇటీవల ప్రకటించారు.

    కానీ, ఈ లోపే మళ్లీ రాష్ట్రంలో హింస చెలరేగడంతో నిషేదాన్ని పొడిగించాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇంటర్నెట్‌ను పునరుద్ధరించే అవకాశాలు కనిపించడం లేదు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మణిపూర్ మే 3నుంచి మొబైల్ ఇంటర్నెట్ బంద్

    The #Manipur Government on Tuesday (October 31) extended mobile internet ban for another five days till November 5.

    Mobile internet was banned in Manipur after violence broke out in the state on May 3.

    Read more: https://t.co/nL3f5Hj87A pic.twitter.com/bLfxrWixWK

    — The Guwahati Times (@theghytimes) November 1, 2023
    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    ఇంటర్నెట్
    తాజా వార్తలు

    తాజా

    Telangana: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులకు ఇచ్చిన శాఖలివే! తెలంగాణ
    Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు
    UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం యూపీఐ
    DK Shivakumar-RCB: ఆర్సీబీతో భాగస్వామ్యం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    మణిపూర్

    మణిపూర్‌లో మళ్లీ అలజడి.. బెటాలియన్‌పై దాడి చేసి తుపాకులు చోరీ ఇండియా
    మణిపూర్‌‌లో మళ్లీ చెలరేగిన హింస; తుపాకీ కాల్పుల్లో ముగ్గురు మృతి, ఇళ్లు దగ్ధం తాజా వార్తలు
    మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అందుకే తీసుకొచ్చాం: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్  అవిశ్వాస తీర్మానం
    No Confidence Motion: మణిపూర్‌ సీఎం బీరెన్‌సింగ్‌ రాజీనామా చేయాలి: ప్రతిపక్ష ఎంపీల డిమండ్  లోక్‌సభ

    ఇంటర్నెట్

    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు శ్రీనగర్
    హర్యానా: నుహ్‌లో రెండు వారాల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ  హర్యానా
    Haryana: నూహ్‌లో మరోసారి శోభాయాత్రకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ; విద్యాసంస్థల మూసివేత  హర్యానా
    TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు  టీఎస్ఆర్టీసీ

    తాజా వార్తలు

    Regional Passport Office: విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు.. జనవరిలో ప్రారంభం ఆంధ్రప్రదేశ్
    India vs England: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. టీమిండియా బ్యాటింగ్  టీమిండియా
    Telangana TDP: టీడీపీ కీలక నిర్ణయం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    'ప్రీమియర్ పద్మి' టాక్సీకి బై.. బై.. ముంబైలో ఒక శకం ముగిసింది.. 6దశాబ్దాల బంధానికి తెర  ముంబై
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025