NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: భారత్‌-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. అమిత్‌ షా కీలక ఆదేశాలు జారీ 
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: భారత్‌-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. అమిత్‌ షా కీలక ఆదేశాలు జారీ 
    భారత్‌-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. అమిత్‌ షా కీలక ఆదేశాలు జారీ

    Operation Sindoor: భారత్‌-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. అమిత్‌ షా కీలక ఆదేశాలు జారీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2025
    12:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడికి భారత భద్రతా బలగాలు తక్షణమే కఠినంగా ప్రతిస్పందించాయి.

    'ఆపరేషన్ సిందూర్‌' పేరుతో వారు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డారు.

    ఈ ప్రతిదాడి అనంతరం కూడా పాకిస్థాన్‌కు చెందిన రేంజర్లు నియంత్రణలేకుండా కాల్పులకు పాల్పడుతున్నారు.

    ఈ ఘటనలో పదిమంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా,మరికొంత మంది గాయపడ్డారని భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది.

    ఈ పరిస్థితుల మధ్య కేంద్ర హోంశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

    సెలవుల్లో ఉన్న పారామిలిటరీ సిబ్బందిని తక్షణమే విధుల్లోకి పిలిపించాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.

    వివరాలు 

    భద్రతా బలగాలు, కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు ప్రశంసలు

    గత నెలలో పహల్గాంలో విహారయాత్రకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది ప్రాణాలు హరించడాన్ని గుర్తుంచుకోవాలి.

    ఆ దాడి తర్వాతే పాకిస్థాన్‌పై బహుళ వైపులా ఒత్తిడి పెంచడం ప్రారంభించిన భారత్‌ తాజాగా ఉగ్ర స్థావరాలపై ప్రత్యక్ష దాడులకు దిగడంతో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది.

    ఉగ్రవాదుల తీరుకు సరైన బుద్ధి చెప్పారంటూ భద్రతా బలగాలు, కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    అమిత్ షా

    Amit Shah: మావోయిస్టు విపత్తును అధిగమించడంలో ఛత్తీస్‌గఢ్‌ ఆదర్శం.. అమిత్ షా  దిల్లీ
    Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు.. కేంద్రం తరఫున అమిత్‌ షా రతన్ టాటా
    Nara Lokesh: అమిత్‌ షాతో మంత్రి లోకేశ్‌ భేటీ.. రాష్ట్ర అభివృద్ధిపై కీలక చర్చలు నారా లోకేశ్
    CRS Application : సీఆర్ఎస్ యాప్ ను ప్రారంభించిన అమిత్ షా.. ఎలా పని చేస్తుందంటే? కేంద్రమంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025