
AIADMK- BJP Alliance: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం.. అన్నాడీఎంకే- బీజేపీ పొత్తు ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తమిళనాడు పర్యటించిన వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది
అన్నాడీఎంకే - బీజేపీ మధ్య మళ్లీ పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని స్వయంగా అమిత్ షా ప్రకటించారు.
2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, అన్నాడీఎంకే కలిసి పోటీ చేయనున్నట్లు ఆయన స్పష్టంగా తెలిపారు.
ఈ మేరకు చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, అమిత్ షా తో కలిసి అన్నాడీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎడప్పాడి పళనిస్వామి, భాజపా రాష్ట్ర శాఖాధ్యక్షుడు అన్నామలైతో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నాయకత్వంలోనే పొత్తు కొనసాగుతుందని, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోనే వారు ఎన్నికల బరిలోకి దిగుతారని స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అన్నాడీఎంకే- బీజేపీ పొత్తు ఖరారు
तमिलनाडु विधानसभा चुनाव में AIADMK और BJP मिलकर लड़ेंगी
— CNBC-AWAAZ (@CNBC_Awaaz) April 11, 2025
▶️AIADMK, BJP and all the alliance parties will contest the upcoming Vidhan Sabha elections in Tamil Nadu together as NDA#BJP #AIADMK #Tamilnadu #Elections #AmitShah pic.twitter.com/5gEy0gww1p