NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: సామాజిక మాధ్యమాలలో జాతి వ్యతిరేక పోస్టులపై పై నిఘా ఉంచండి.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: సామాజిక మాధ్యమాలలో జాతి వ్యతిరేక పోస్టులపై పై నిఘా ఉంచండి.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ 
    రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ

    Operation Sindoor: సామాజిక మాధ్యమాలలో జాతి వ్యతిరేక పోస్టులపై పై నిఘా ఉంచండి.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    01:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర హోంశాఖ (MHA) దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

    పాకిస్థాన్‌ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం "ఆపరేషన్‌ సిందూర్‌" పేరిట మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే.

    ఈ ఆపరేషన్‌ అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

    ఈ సమావేశంలో హోంశాఖ అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది అని అధికార వర్గాలు గురువారం ప్రకటించాయి.

    వివరాలు 

    విదేశాల నుంచి భారత్‌ వ్యతిరేకంగా ప్రచారం.. సోషల్ మీడియా ఖాతాల  బ్లాక్‌

    ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌ భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు నడిపిస్తున్నది.

    భారత్‌ ఈ ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో, హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలు ఇచ్చింది.

    ఆపరేషన్‌ సిందూర్‌ సంబంధించి, భారత్‌ భద్రతపై తప్పుడు కథనాలు ప్రచారం చేసే సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

    దేశం నుంచి లేదా విదేశాల నుంచి భారత్‌ వ్యతిరేకంగా ప్రచారం జరిగితే, సంబంధిత సోషల్ మీడియా ఖాతాలను వెంటనే బ్లాక్‌ చేయాలని పేర్కొంది.

    ఈ సమయంలో సరిహద్దు ప్రాంతాలలోని ప్రభుత్వాలు, భద్రతా దళాలు మధ్య కమ్యూనికేషన్‌ వ్యవస్థలను పెంచాలని కూడా పిలుపునిచ్చింది.

    వివరాలు 

    "ఆపరేషన్‌ సిందూర్‌" పేరుతో దాడి

    మంగళవారం అర్ధరాత్రి, పాకిస్తాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం "ఆపరేషన్‌ సిందూర్‌" పేరుతో దాడి చేసింది.

    ఈ దాడిలో 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పహల్గామ్లో జరిగిన దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా

    తాజా

    Motivation : ప్రయత్నం నీదైతే… గెలుపు కూడా నీదే! జీవితం
    Kiran Abbavaram: తండ్రైన మరో నటుడు .. మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య .. ఫొటో షేర్‌ చేసిన నటుడు కిరణ్ అబ్బవరం
    Bitcoin: దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌ క్రిప్టో కరెన్సీ
    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్

    అమిత్ షా

    Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు.. కేంద్రం తరఫున అమిత్‌ షా రతన్ టాటా
    Nara Lokesh: అమిత్‌ షాతో మంత్రి లోకేశ్‌ భేటీ.. రాష్ట్ర అభివృద్ధిపై కీలక చర్చలు నారా లోకేశ్
    CRS Application : సీఆర్ఎస్ యాప్ ను ప్రారంభించిన అమిత్ షా.. ఎలా పని చేస్తుందంటే? కేంద్రమంత్రి
     Canada: ఖలిస్తానీ హత్యల వెనుక అమిత్ షా హస్తం.. కెనడా మంత్రి సంచలన ఆరోపణ  కెనడా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025