రేవంత్ రెడ్డి: వార్తలు
CM Revanthreddy: బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై నిషేధం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు.
Revanth Reddy: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ మీద సీఎం కీలక వ్యాఖ్యలు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Allu Arjun: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అల్లు అర్జున్ ఫ్యాన్స్పై చర్యలు
తెలంగాణ ప్రభుత్వం సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటోంది.
Dharani: తెలంగాణలో ధరణి పోర్టల్కు భూమాతగా నామకరణం
తెలంగాణ రాష్ట్రంలో సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల సేవలకు సంబంధించిన 'ధరణి' పోర్టల్ పేరును 'భూమాత'గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఫార్ములా ఇ, విద్యుత్ ఒప్పందాలపై చర్చ
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనుంది.
CM Reventh Reddy: లగచర్ల రైతు ఘటనపై సీఎం రేవంత్ ఆగ్రహం.. విచారణకు ఆదేశాలు
తెలంగాణలో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.
Book fair : హైదరాబాద్ బుక్ ఫెయిర్.. ఈ నెల 19 నుంచి పుస్తకాల పండుగ
హైదరాబాద్లో ప్రముఖ బుక్ ఫెయిర్ ఈ నెల 19న ప్రారంభమవుతోంది.
TG Govt GO: తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రభుత్వ జీవో.. రాష్ట్రవ్యాప్తంగా అధికారిక మార్గదర్శకాలు జారీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు అంచు గల ఆకుపచ్చ చీరతో సంప్రదాయ తెలంగాణ మహిళా మూర్తిగా రూపుదిద్దుకున్న 'తెలంగాణ తల్లి' విగ్రహానికి అధికారిక గుర్తింపు ఇచ్చింది.
Telangana Thalli Statue: లక్షలాది మహిళల సమక్షంలో నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సచివాలయ ఆవరణలో ఈ కార్యక్రమం జరుగనుంది.
Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్రెడ్డి
పేదల కల ఆత్మగౌరవంతో జీవించడమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను ఆవిష్కరించారు.
CM Revanth Reddy: సిద్దిపేటలో కోకాకోలా పరిశ్రమను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ గ్రామంలో కోకాకోలా సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రూ.1000 కోట్ల పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
CM Revanthreddy: సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు : రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన మాట్లాడారు.
Rythu Panduga: రైతులకు గుడ్న్యూస్.. నేడు 3 లక్షలమంది రైతులకు రుణమాఫీ
మహబూబ్నగర్లో జరుగుతున్న రైతు పండగ శనివారం ఘనంగా ముగియనుంది.
Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో ఇవాళ సీఎం రేవంత్ కీలక భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ అక్కడే అత్యవసర భేటీ నిర్వహించనున్నారు.
CM Revanth: అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్నాం : రేవంత్రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అదానీ గ్రూపు విరాళాలపై కీలక నిర్ణయం తీసుకుంది.
Revanth Reddy: నేడు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు (సోమవారం) ఢిల్లీ పయనమవుతున్నారు.
Revanth Reddy: ధాన్యం ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు.. రైతులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Revanth Reddy: 'మైలురాయిగా నిలుస్తుంది'.. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో సుపరిపాలన అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy: ఆర్టీసీ ప్రయాణం మరింత సౌకర్యవంతం.. త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు
తెలంగాణలో మహాలక్ష్మీ పథకం అమల్లోకి రావడంతో బస్సుల్లో రద్దీ పెరిగి, మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో సీట్లు కొరత ఏర్పడింది.
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ నేతలతో సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.
yadagirigutta: ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి బదులు యాదగిరిగుట్ట: రేవంత్ రెడ్డి
ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి పేరు స్థానంలో యాదగిరిగుట్టను ఉపయోగించాలనే ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు జారీ చేశారు.
CM Revanth Reddy: ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.. విద్యార్థులతో ముఖాముఖి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: రేవంత్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేందుకు తగు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
CM Revanth Reddy: మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును చేర్చారు.
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇకపై కాన్వాయ్ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ జామ్లు ఉండవు!
సీఎం కాన్వాయ్ వెళ్తుందంటే రోడ్లపై ఏర్పడే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహనాలు నిలిచిపోవడం, ట్రాఫిక్ సమస్య ఏర్పడడం సర్వసాధారణం.
Revanth Reddy: గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు.. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
TG Ration Cards: ప్రజలకు శుభవార్త.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కారు సిద్ధం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Revanthreddy: మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం: రేవంత్ రెడ్డి
"మేము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు, మూసీ నది పునరుజ్జీవనం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy: నేడు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా ?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు తెలిసింది.
Rajnath Singh: రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.. దేశ రక్షణ కోసం కలిసి పనిచేయాలి : రాజ్నాథ్ సింగ్
దేశానికి ఎంతో కీలకమైన ప్రాజెక్ట్ ప్రారంభించడం ఎంతో హర్షణీయమైనదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Damagundam Foundation: దామగుండం నేవీ రాడార్కు నేడు శంకుస్థాపన.. 3200 కోట్లతో 2900 ఎకరాల్లో ఏర్పాటు
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత నౌకాదళానికి సంబంధించిన `వెరీ లో ఫ్రీక్వెన్సీ' కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్కి శంకుస్థాపన చేయనున్నారు.
Foxconn: ఫాక్స్కాన్కు మరో 60 ఎకరాల భూమి కేటాయింపు.. వచ్చే నెలలోనే ఉత్పత్తుల ప్రారంభం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన 'హోన్ హాయ్ టెక్నాలజీ' గ్రూప్కి చెందిన 'ఫాక్స్కాన్' సంస్థ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఆసక్తి వ్యక్తం చేసింది.
Revanth Reddy: తెలంగాణ సాధనకు 'అలయ్ బలయ్' స్ఫూర్తి.. సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేసేందుకు 'అలయ్ బలయ్' కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
Revanth Reddy: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సీఎం రేవంత్ శంకుస్థాపన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
Race Course: మలక్పేటలోని రేస్కోర్స్ స్థలానికి ప్రత్యామ్నాయంగా ఫోర్త్సిటీలో భూమి ఇచ్చే యోచనలో ప్రభుత్వం ?
హైదరాబాద్ నగరంలోని ప్రఖ్యాత రేస్క్లబ్ను ప్రత్యామ్నాయంగా ఫోర్త్సిటీలో భూమి కేటాయించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది.
Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ కోసం 60 రోజుల్లో నివేదిక.. జాబ్ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Hyderabad: హైదరాబాద్కు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్లను రప్పించడంపై దృష్టి .. నగర బ్రాండ్ పెంపే ప్రభుత్వ లక్ష్యం
ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు, ఫార్మా, ఐటీ కంపెనీలకు నిలయంగా మారిన హైదరాబాద్ను ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్లను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Telangana: మహిళా సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమం.. తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం కొనసాగిస్తున్న పథకాల్లో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టంది.
CM Revanth Delhi Tour: మెట్రో ఫేజ్2కు సహకరించాలని కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్లో, మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహకరించాలని కోరారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.