NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Revanth Reddy: 'మైలురాయిగా నిలుస్తుంది'.. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత
    తదుపరి వార్తా కథనం
    Revanth Reddy: 'మైలురాయిగా నిలుస్తుంది'.. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత
    'మైలురాయిగా నిలుస్తుంది'.. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత

    Revanth Reddy: 'మైలురాయిగా నిలుస్తుంది'.. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 13, 2024
    09:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో సుపరిపాలన అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

    మంగళవారం దిల్లీలో ఒక మీడియా ఛానల్ నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిపై తమ విజన్ స్పష్టంగా ఉందని పేర్కొన్నారు.

    ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, మూసీ నది పునరుద్ధరణ, రేడియల్ రోడ్స్ వంటి ప్రధాన లక్ష్యాల కోసం ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.

    ఇప్పుడు తమ నినాదం 'రైజింగ్ తెలంగాణ' అని ప్రకటిస్తూ, ప్రపంచీకరణలో చైనా ప్లస్ వన్ కంట్రీకి చైనా ప్లస్ తెలంగాణ మార్గం చూపిస్తున్నామన్నారు.

    తెలంగాణలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం, సుపరిపాలన అందించడం తమ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు.

    Details

    ప్రధానిపై రేవంత్ రెడ్డి విమర్శలు

    సంక్షేమ కార్యక్రమాలు నిజమైన అర్హులైన పేదల వరకు చేరాలంటే సరైన గణాంకాలు అవసరమని తెలిపారు.

    దేశవ్యాప్తంగా కూడా ఓబీసీ గణాంకాలు సేకరించాల్సిన అవసరం ఉందని, ఆ ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచనతో కేంద్రమే ముందుకు రావాలని సూచించారు.

    నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా, ముందుగా ప్రాతిపదిక స్పష్టత ఇవ్వాలని, లేకుంటే ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

    తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలను గుజరాత్‌కు మళ్లిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.

    ప్రధాని దేశానికి ఒక జడ్జిలా ఉండాలని, రిఫరీగా ఒక జట్టు తరఫున ఆడకూడదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు దేశ ప్రయోజనాలకు అనుకూలం కావని ఆయన వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి
    తెలంగాణ

    తాజా

    World Bank, FATF: పాక్‌ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ.. ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఇండియా  పాకిస్థాన్
    Ajit Doval: ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ ముందస్తు డెలివరీల కోసం రష్యాకు వెళ్లనున్న అజిత్‌ దోవల్  అజిత్ దోవల్‌
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ స్టాక్ మార్కెట్
    IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్..  ఐపీఎల్

    రేవంత్ రెడ్డి

    Revanth Reddy: దిల్లీకి రేవంత్ రెడ్డి.. ఇవాళ మోదీ, అమిత్ షాతో భేటి తెలంగాణ
    Revanth Reddy: తెలంగాణ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం రేవంత్‌ కేంద్రానికి విజ్ఞప్తి తెలంగాణ
    Revanth Reddy: వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోండి.. కేంద్ర బృందంతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం తెలంగాణ
    TPCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ తెలంగాణ

    తెలంగాణ

    Telangana: తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం భారతదేశం
    Railway Line: తెలంగాణలో పెండ్యాల్‌-హసన్‌పర్తి బైపాస్‌ రైల్వేలైన్‌కు నోటిఫికేషన్‌ రైల్వే శాఖ మంత్రి
    Group 1 Exams: రేపు గ్రూప్ 1.. మెయిన్స్ కు భారీ భద్రత.. భారతదేశం
    Group 1 Exams: గ్రూప్-1 మెయిన్స్ ఇవాళ ప్రారంభం.. పరీక్షా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్, సీసీటీవీతో పర్యవేక్షణ హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025