NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: రేవంత్ రెడ్డి 
    తదుపరి వార్తా కథనం
    Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: రేవంత్ రెడ్డి 
    ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: రేవంత్ రెడ్డి

    Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: రేవంత్ రెడ్డి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 04, 2024
    05:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేందుకు తగు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

    రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి రాకుండా కొనుగోళ్లు నిర్వహించాలని సూచించారు.

    ఈ సందర్భంగా, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

    "కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?" అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

    వివరాలు 

    ఉమ్మడి జిల్లాల కోసం ప్రత్యేక అధికారులు

    ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

    హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని మిగతా 9 ఉమ్మడి జిల్లాల కోసం ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించారు.

    ఈ ప్రత్యేక అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకొని, రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి

    తాజా

    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు

    రేవంత్ రెడ్డి

    Telangana: రాష్ట్రంలో AI పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది: సీఎం తెలంగాణ
    Revanth Reddy:జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీ.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు  భారతదేశం
    Future City: శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫోర్త్‌ సిటీకి మెట్రో రైలు  హైదరాబాద్
    TGRTC: తెలంగాణ ఆర్టీసీకి కొత్త బస్సులు.. రద్దీని తగ్గించేందుకు సీఎం కీలక అదేశాలు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025