NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Revanth Reddy: గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు.. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి
    తదుపరి వార్తా కథనం
    Revanth Reddy: గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు.. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి
    గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు.. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి

    Revanth Reddy: గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు.. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 21, 2024
    02:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

    ఈ సందర్భంగా అభ్యర్థులు తమ లక్ష్యాలపై పూర్తిగా దృష్టి పెట్టి పరీక్షలు రాయాలని ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యే ప్రతి అభ్యర్థికి తన శుభాకాంక్షలని, ఆందోళన లేకుండా, పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని పిలుపు నిచ్చారు.

    మీ విజయం తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించే దిశగా మారాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి తెలిపారు.

    అభ్యర్థులు ఈ పరీక్షల్లో విజయం సాధించి, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చెప్పారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్

    ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న…
    గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు …
    హాజరవుతున్న అభ్యర్థులకు …
    నా శుభాకాంక్షలు.

    ఎటువంటి ఆందోళన చెందకుండా…
    పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయండి.

    ఈ పరీక్షల్లో మీరు …
    విజయం సాధించి…
    తెలంగాణ పునర్ నిర్మాణంలో…
    భాగస్వాములు కావాలని…
    మనస్ఫూర్తిగా…

    — Revanth Reddy (@revanth_anumula) October 21, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి
    తెలంగాణ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    రేవంత్ రెడ్డి

    Revanth Reddy: తెలంగాణలో వరదలు.. సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ
    Revanth Reddy: జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి తెలంగాణ
    Revanth Reddy:జిల్లాల్లో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు..ఆక్రమణలపై చర్యలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..   భారతదేశం
    Telangana: రాష్ట్రంలో AI పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది: సీఎం తెలంగాణ

    తెలంగాణ

    Telangana: తెలంగాణలో ప్రారంభం కానున్న 24 మెగా ప్రాజెక్టులు.. వేలాదిమందికి ఉద్యోగాలు ఇండియా
    Telangana: హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్
    Telangana Rains: అలెర్ట్.. తెలంగాణలోరానున్న రెండు రోజుల పాటు వర్షాలు .. ఐఎండీ
    Teegala Krishna Reddy: తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామం.. టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే  చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025