NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Srinagar NIT : శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత.. కష్టాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
    తదుపరి వార్తా కథనం
    Srinagar NIT : శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత.. కష్టాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
    Srinagar NIT : శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత.. తెలుగు ప్రభుత్వాలే ఆదుకోవాలని అభ్యర్థన

    Srinagar NIT : శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత.. కష్టాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 30, 2023
    04:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉన్నత విద్య కోసం ఉత్తరాది వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ NIT (National Institute Of Technology)లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

    చదువుకునే విద్యాలయాల్లో మతపరమైన అంశంపై సోషల్ మీడియాల్లో పలు పోస్టులపై కొందరు విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

    ఈ నేపథ్యంలోనే ఎన్‌ఐటీ అధికారులు సదరు విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఆగమేఘాల మీద ఖాళీ చేయిస్తున్నారు.

    డిసెంబరు 20లోగా పరీక్షలు ఉన్నప్పటికీ రెండు వర్గాల విద్యార్థుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల క్రమంలో ఎన్‌ఐటీ అధికార యంత్రాంగం విద్యార్థుల వసతి గృహాలను ఖాళీ చేయిస్తోంది.

    DETAILS

    మమ్మల్ని ఆదుకోండి : తెలుగు విద్యార్థులు

    అయితే ఉన్నఫలంగా విద్యార్థి వసతి గృహాలను ఖాళీ చేయంటే ఎక్కడి వెళ్తామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఈ మేరకు శ్రీనగర్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థలో చదువుతున్న తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    దాదాపు 300 మంది తెలుగు విద్యార్థులు ఇక్కడి ఎన్‌ఐటీలో విద్య అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనగర్‌ నుంచి అత్యవసరంగా ప్రయాణం చేసేందుకు విమానాలు, రైలు సదుపాయం లేవు.

    దీంతో తమను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆయా విద్యార్థులు అర్థిస్తున్నారు. ఫలితంగా తాము స్వస్థలాలకు చేరుకుంటామని గోడు వెళ్లబోసుకుంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్మూ
    తెలంగాణ
    శ్రీనగర్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    జమ్మూ

    కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  శ్రీనగర్
    కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం  భారతదేశం
    Ladakh : పాక్ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు చొరబాటు కోసం వేచి ఉన్నారు: నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌ ఇండియా

    తెలంగాణ

    Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలో ప్రకంపనలు  భూకంపం
    KCR: ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. కొత్త పథకాన్ని ప్రకటించిన కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలు
    తెలంగాణ: నిర్మాణంలో ఉన్న స్టేడియం కూలి ఇద్దరు మృతి  భారతదేశం
    Telangana Election: బీఎస్పీ మీటింగ్‌లో కూలిన టెంట్.. 15మందికి గాయాలు  వేములవాడ

    శ్రీనగర్

    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు తాజా వార్తలు
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  జీ20 సమావేశం
    శ్రీనగర్‌- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం  ఇండియా లేటెస్ట్ న్యూస్
    జమ్ముకశ్మీర్: ట్రక్కు లోయలో పడి నలుగురు మృతి  జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025