English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-Pakistan: శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. అప్రమత్తమైన ఆర్మీ
    తదుపరి వార్తా కథనం
    India-Pakistan: శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. అప్రమత్తమైన ఆర్మీ
    శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. అప్రమత్తమైన ఆర్మీ

    India-Pakistan: శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. అప్రమత్తమైన ఆర్మీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 10, 2025
    12:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆపరేషన్ సిందూర్‌పై భారత్ చేసిన దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ దాడులకు దిగుతోంది. భారత సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా తీసుకుంటూ డ్రోన్లు, క్షిపణులతో వరుస దాడులు కొనసాగిస్తోంది.

    అయితే భారత సాయుధ బలగాలు ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ వరుస దాడులకు పాల్పడుతోంది.

    ఈ పరిణామాల్లో జమ్ముకశ్మీర్ వేసవి రాజధాని అయిన శ్రీనగర్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

    శనివారం ఉదయం 11:45 సమయంలో శ్రీనగర్ ఎయిర్‌పోర్టు సమీప ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని అధికారులు తెలిపారు.

    Details

    భయాందోళనలో ప్రజలు

    ఈ శబ్ధాలతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యాపించింది. అక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

    అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనకు కొద్ది గంటల ముందే, అదే ప్రాంతంలో మరోసారి బాంబు పేలుళ్లు సంభవించాయని అధికారులు వెల్లడించారు.

    ఇవన్నీ శుక్రవారం రాత్రి పాక్ డ్రోన్ల దాడులను భారత సైన్యం విజయవంతంగా అడ్డుకున్న వెంటనే చోటుచేసుకోవడం గమనార్హం.

    పాకిస్థాన్ రెచ్చిపోయిన తరహాలో ఈ దాడులు కొనసాగుతుండగా, భారత భద్రతా బలగాలు మాత్రం అప్రమత్తంగా ప్రతిస్పందిస్తూ దేశ రక్షణకు కట్టుబడి ఉన్నాయన్నది స్పష్టమవుతోంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీనగర్
    ఆర్మీ

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    శ్రీనగర్

    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు జమ్ముకశ్మీర్
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  జీ20 సమావేశం
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  జమ్మూ
    శ్రీనగర్‌- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం  జమ్ముకశ్మీర్

    ఆర్మీ

    Indian Army jawan: కుల్గామ్‌లో భారత ఆర్మీ జవాన్ కిడ్నాప్; అతని కారులో రక్తపు మరకలు జమ్ముకశ్మీర్
    Jammu Kashmir: కుల్గామ్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు; ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం  జమ్ముకశ్మీర్
    మణిపూర్‌ కల్లోలిత ప్రాంతాల్లో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ మోహరింపు.. అస్సాం రైఫిల్స్‌ తొలగింపుపై సైన్యం కీలక ప్రకటన  మణిపూర్
    నైజీరియా: బందిపోట్ల ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మృతి  నైజీరియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025