నేపాల్: వార్తలు

Nepal Plane Crash: నేపాల్‌లో భారీ విమాన ప్రమాదం..టేకాఫ్ అయిన వెంటనే కూలిన విమానం.. 18 మంది మృతి 

నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 19 మందితో ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానయాన సంస్థ సౌర్య ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది. వీరిలో 18 మంది మృతి చెందారు.

Nepal Prime Minister: నేపాల్‌ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి.. 4వ సారి నియామకం

నేపాల్‌ నూతన ప్రధాన మంత్రిగా కేపీ శర్మ ఓలి(72) ఆదివారం నియమితులయ్యారు.

Nepal Bus Accident: నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు.. ఏడుగురు భారతీయులతో సహా 50 మందికి పైగా గల్లంతు 

నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి శుక్రవారం తెల్లవారుజామున రెండు బస్సులు నదిలో కొట్టుకుపోవడంతో ఏడుగురు భారతీయ పౌరులతో సహా 60 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు.

Nepal: నేపాల్‌లో పడిపోయిన ప్రచండ ప్రభుత్వం.. ప్రధాని పదవికి రాజీనామా  

నేపాల్‌లో ప్రధాని పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.

Nepal: నేపాల్ దేశంలో భారతీయ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ల అమ్మకాల నిషేధం 

నేపాల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ భారతీయ కంపెనీ తయారు చేసిన యాంటీబయాటిక్ ఇంజెక్షన్ బయోటాక్స్ అమ్మకం, పంపిణీని నిషేధించింది.

Kaamya Karthikeyan: ఎవరెస్ట్ అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా  నేవీ అధికారి కుమార్తె.. 

ముంబైకి చెందిన 16 ఏళ్ల కామ్య కార్తికేయన్ విజయవంతంగా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించింది.

Nepal: నేపాల్ లో MDH,ఎవరెస్ట్ సుగంధ ద్రవ్యాలపై నిషేధం.. కారణమేంటంటే..?

సింగపూర్, హాంకాంగ్ తర్వాత, ఇప్పుడు నేపాల్ కూడా రెండు భారతీయ మసాలా బ్రాండ్లు ఎవరెస్ట్, MDH విక్రయం, వినియోగం,దిగుమతిని నిషేధించింది.

Kami Rita Sherpa: తన రికార్డును తానే బద్దలు కొట్టిన కమీ రీటా షెర్పా.. 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్నిఎక్కి 

నేపాల్ పర్వతారోహకురాలు కమీ రీటా షెర్పా మంగళవారం 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్నిఅధిరోహించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి తన రికార్డును తానే బద్దలు కొట్టారు.

Nepal-Uttarakhand-Boarder Closed: ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో నేపాల్ ‌‌-ఉత్తరాఖండ్ సరిహద్దుల మూసివేత

ఈనెల 19న ఉత్తరాఖండ్ లో ఎన్నికలు(Elections) జరగనున్న నేపథ్యంలో నేపాల్‌‌(Nepal) -ఉత్తరాఖండ్ (UttaraKhand)సరిహద్దును భద్రతా బలగాలు మూసివేశాయి.

మైనర్‌పై అత్యాచారం కేసులో క్రికెటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 

మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో దిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడు దోషిగా తేలడం సంచలనంగా మారింది.

04 Nov 2023

భూకంపం

Nepal: నేపాల్‌లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం.. 128 మంది మృతి

నేపాల్‌ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది.

22 Oct 2023

భూకంపం

Earthquake: నేపాల్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. దిల్లీలో ప్రకంపనలు

నేపాల్‌లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదైనట్లు నేపాల్ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. నేపాల్‌లో భూకంపం సంభవించిన నేపథ్యంలో దిల్లీలో ప్రకంపనలు వచ్చాయి.

Operation Ajay: 286 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న 5వ విమానం

'ఆపరేషన్ అజయ్‌'లో భాగంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.

03 Oct 2023

దిల్లీ

Earthquake: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు 

దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవంచింది. మంగళవారం మధ్యాహ్నం 10సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి.

NEPAL-MON: ఆసియా గేమ్స్‌లో రికార్డుల మోత మోగించిన నేపాల్

ఆసియా గేమ్స్ లో పురుషుల నేపాల్ జట్టు రికార్డుల మోత మోగించింది.

Lalit Rajbanshi:నేపాల్ క్రికెటర్‌కు షాది డాట్ కామ్ సీఈఓ అండ

ఆసియా కప్ టోర్నీకి నేపాల్ జట్టు అర్హత సాధించిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో టీమిండియా చేతిలో నేపాల్ జట్టు ఓటమిపాలైంది.

చరిత్ర సృష్టించిన కుశాల్ భుర్టెల్.. వన్డేలో 1000 పరుగులు చేసిన మూడో నేపాలీగా రికార్డు

నేపాల్ క్రికెట్ ప్లేయర్, స్టార్ బ్యాటర్ కుశాల్ భుర్టెల్ అద్భుతమైన మైలురాయిని సాధించాడు. ఈ మేరకు వన్డేలో వెయ్యి పరుగులు చేసిన మూడో నేపాల్ బ్యాట్స్ మెన్ గా రికార్డులకెక్కాడు.

నేడు భారత్‌-నేపాల్‌ మధ్య తొలి అంతర్జాతీయ మ్యాచ్.. భారీ స్కోరు కోసం ఉవ్విళ్లూరుతున్న రోహిత్ సేన

ఆసియాకప్‌లో ఇవాళ భారత్ - నేపాల్ తలపడనున్నాయి.భారత్‌-నేపాల్‌ మధ్య జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.

Asia Cup 2023: చరిత్రలో తొలిసారిగా ఆసియాకప్‌కు అర్హత సాధించిన నేపాల్.. కెప్టెన్‌గా రోహిత్ పాడెల్!

పసికూన నేపాల్ జట్టు చరిత్రలో తొలిసారి ఆసియాకప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Nepal: నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ సతీమణి కన్నుమూత; మోదీ సంతాపం

నేపాల్ ప్రథమ మహిళ, ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ సతీమణి సీతా దహల్ (69) బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు ఖాట్మండులోని ప్రైవేట్ ఆసుపత్రి అధికారులు తెలిపారు.

నేపాల్‌: ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం

నేపాల్‌లో ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తప్పిపోయింది. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ నివేదించింది.

06 Jul 2023

ప్రపంచం

దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు

భారత్‌కు వ్యాపారవేత్తపై నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి.

నేపాల్‌ను ముంచెత్తున్న వరదలు, కొండచరియల విధ్వంసం; ఐదుగురు మృతి 

తూర్పు నేపాల్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ 

నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ 'ప్రచండ' భారత పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రచండ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

కొత్త పార్లమెంట్‌లో 'అఖండ భారత్‌' మ్యాప్; నేపాల్ అభ్యంతరం 

లుంబినీ, కపిల్వాస్తుతో సహా భారతదేశ పురాతన ప్రదేశాలను వర్ణించేలా కొత్త పార్లమెంటు భవనంలో గోడపై 'అఖండ భారత్' మ్యాప్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ మ్యాప్‌పై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

22 Feb 2023

భూకంపం

నేపాల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం; కూలిన భవనాలు

నేపాల్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేపాల్‌లోని నేషనల్‌ ఎర్త్‌క్వేక్‌ మానిటరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌(ఎన్ఈఎంఆర్‌సీ) పేర్కొంది. బజురా జిల్లాలోని బిచియా చుట్టూ భూమి కంపించినట్లు వెల్లడించింది.

శ్రీరాముడి విగ్రహం నిర్మాణం కోసం అయోధ్యకు చేరుకున్న అరుదైన శిలలు

నేపాల్ నుంచి అరుదైన రెండు సాలిగ్రామ శిలలు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నాయి. ఈ శిలలతో గర్భగుడిలో శ్రీరాముడు, సీతమ్మ తీర్చిదిద్దనున్నారు.

ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్న ఆసిఫ్ షేక్

నేపాల్ వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ మైదానంలో గొప్ప క్రీడాస్ఫూర్తిని చాటుకోవడంతో అరుదైన గౌరవం లభించింది. ఫిబ్రవరిలో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌కి చెందిన బ్యాటర్ ఆండీ మెక్‌బ్రైన్ పరుగు తీసే క్రమంలో మధ్యలో పడిపోయాడు. అతడ్ని రనౌట్ చేసే అవకాశం ఉన్నా ఆసిఫ్ చేయలేదు.

24 Jan 2023

దిల్లీ

దిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు

దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా?

విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటున్నారా? ఖర్చు ఎక్కువ అవుతుందని ఎక్కడికీ ప్లాన్ చేసుకోలేకపోతున్నారా? అలాంది ఆందోళన మీకు అవసర లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల కరెన్సీ కంటే భారతయ రూపాయి బలంగా ఉంది. భారతీయ కరెన్సీ విలువ ఏ దేశాల్లో ఎక్కువగా ఉంటుందో ఓసారి పరిశీలిద్దాం.

17 Jan 2023

విమానం

నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం

నేపాల్‌ విమాన ప్రమాదం నేపథ్యంలో మృతదేహాల కోసం అన్వేషిస్తున్న క్రమంలో రెండు బ్లాక్ బాక్స్‌లను సిబ్బంది గుర్తించారు. వాటిని సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులకు అప్పగించారు. ఈ విషయాన్ని యతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు. బ్లాక్ బాక్స్‌లోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ ప్రమాదానికి గల కారణాలను గుర్తించడంలో ఉపయోగపడుతాయి.

16 Jan 2023

విమానం

నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే!

నేపాల్ విమాన ప్రమాదానికి సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విమానంలో ఉన్న ఐదుగురు భారతీయుల్లో ఒకరు ఫేస్‌బుక్ లైవ్‌లో ఫ్లైట్ గ్లాస్ నుంచి అందాలను చూపించారు. అయితే ఆ లైవ్ ప్రారంభమైన సెకన్లకే విమానం కుప్పకూలి.. అందులో మంటలు చెలరేగాయి. ఈ దృశ్యాలు ఫేస్ బుక్ లైవ్‌లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో తీసిన వ్యక్తిని యూపీకి చెందిన జైస్వాల్‌గా గుర్తించారు.

16 Jan 2023

విమానం

నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 72మంది ప్రయాణిస్తున్న నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి పొఖారాకు వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 15మంది విదశీయులు మరణించినట్లు నేపాల్ పౌర విమానయాన అథారిటీ ధృవీకరించింది.