నేపాల్: వార్తలు
Nepal's Gorkha: అగ్నిపథ్లో చేరేందుకు నేపాల్ గూర్ఖా సైనికులు ఎందుకు పట్టుబడుతున్నారు?
భారత ఆర్మీ చీఫ్ నేపాల్ పర్యటనకు కొద్ది రోజుల ముందు గూర్ఖా మాజీ సైనికులు, వారి మద్దతుదారులు పోఖరాలో ఆందోళన చేపట్టారు.
Nepal: నేపాల్లో ఉద్రిక్తత.. అల్లర్లతో సరిహద్దుల్లో భారత్ అప్రమత్తం!
నేపాల్లో ఇటీవల చోటుచేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో బిహార్లోని మధుబనీ జిల్లా వద్ద భారత్-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Nirmal Purja: పాకిస్థాన్లో భారీ హిమపాతం.. ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా టీమ్ గల్లంతు
ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు, నేపాల్కు చెందిన నిర్మల్ పుర్జా నేతృత్వంలోని 10 మంది సభ్యుల అంతర్జాతీయ పర్వతారోహణ బృందం పాకిస్థాన్లో గల్లంతైంది.
Indian Currency: రూ.200, రూ.500 నోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపాల్
భారత కరెన్సీ వినియోగంపై నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది.
Nepal Coin: వివాదాస్పద మ్యాప్తోనే నేపాల్ కొత్త రూపాయి నాణెం.. భారత్తో సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి
భారత్తో సరిహద్దు వివాదానికి సంబంధించిన అంశంపై నేపాల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Terror Plot Foiled: నేపాల్ సరిహద్దులో ఉగ్ర కుట్ర భగ్నం.. 'వారిస్ పంజాబ్ దే' సభ్యుడు అరెస్ట్
ఉత్తర్ప్రదేశ్-నేపాల్ సరిహద్దు వద్ద భారత భద్రతా బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో కీలక ఉగ్ర కుట్ర వెలుగులోకి వచ్చింది.
Nepal: నేపాల్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. రూపాయి నాణెంలో భారత్ భూభాగాల తొలగింపు
భారత్తో సరిహద్దు వివాదానికి కేంద్రంగా ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలను చూపించే మ్యాప్ను నేపాల్ తన ఒక రూపాయి నాణెం నుంచి తొలగించనుంది.
Ex-US military: ఇండో-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడి అరెస్ట్.. విచారణలో సంచలన విషయాలు
భారత్ నుంచి నేపాల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ అమెరికా పౌరుడిని ఉత్తర్ప్రదేశ్లోని ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద శశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
Nepal: నేపాల్లో మళ్లీ భగ్గుమన్న జెన్-జీ ఆందోళనలు.. నిర్వాసితుల తరలింపుపై యువత ఆగ్రహం
నేపాల్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్కడి జెన్-జీ యువత మరోసారి ఆందోళన బాట పట్టింది.
Nepal: నిరుద్యోగంపై ఆగ్రహం.. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు పెరుగుతున్న వ్యతిరేకత
నేపాల్ రాజకీయాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.ప్రధానమంత్రి బాలేంద్ర షా రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది.
Kathmandu: కాఠ్మాండు రణరంగం.. ఒకవైపు వరదలు, మరోవైపు అణచివేత
పునరావాసం కల్పించకుండా నిరుపేద కుటుంబాలను బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ నేపాల్లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి.
Rajasthan: జైషే కమాండర్ను పెళ్లి చేసుకునేందుకు పాక్ వెళ్లాలని ప్లాన్.. జైపూర్ మహిళ అరెస్ట్
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) స్లీపర్ సెల్తో సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలతో జైపూర్కు చెందిన 38 ఏళ్ల మహిళను రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది.
Bengal: బంగ్లాదేశ్,నేపాల్ సరిహద్దుల్లో కొత్తగా 7-8 భూసరిహద్దు పోర్టులు.. బెంగాల్కు కేంద్రం భారీ ప్రణాళిక
పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దుల వెంట కొత్తగా 7 నుంచి 8 అంతర్జాతీయ భూసరిహద్దు పోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
UPI: భారత్-నేపాల్ మధ్య UPI సేవలు ప్రారంభం.. ఇక క్షణాల్లో సరిహద్దులు దాటి నగదు బదిలీ
భారత్, నేపాల్ దేశాలు సరిహద్దులు దాటి డబ్బు బదిలీ చేసుకునేందుకు కొత్త వ్యవస్థను ప్రారంభించాయి.
Indian Mangoes: జపాన్ బాటలో నేపాల్.. భారత మామిడిపండ్ల దిగుమతులకు బ్రేక్
భారత మామిడిపండ్లకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
Nepal: చర్చల ద్వారానే పరిష్కారం.. భారత్కు నేపాల్ కీలక సందేశం
భారత్తో నెలకొన్న సరిహద్దు వివాదాలను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి నేపాల్ సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు.
Nepal PM: నేపాల్ ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు.. రాజీనామా చేయాలంటూ డిమాండ్..!
భారత్-నేపాల్ సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా (బాలేన్ షా) చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Nepal PM:భారత్ భూభాగాన్ని నేపాల్ ఆక్రమించింది.. నేపాల్ ప్రధాని వ్యాఖ్యలతో పార్లమెంటులో తీవ్ర గందరగోళం
భారత్-నేపాల్ మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది.
Vande Bharat Trains: అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ఖర్చుతో వందే భారత్ రైళ్లు.. ఎగుమతులకు భారత్ సిద్ధం
భారత్ రూపొందించిన ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లను విదేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Mount Everest: ఎవరెస్ట్ దిగుతూ ఇద్దరు భారతీయ పర్వతారోహకుల మృతి
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై విషాదం చోటుచేసుకుంది.
Rustam Nabiev: కృత్రిమ కాళ్లు లేకుండానే ఎవరెస్ట్ అధిరోహించిన రుస్తామ్ నబీవ్ ఎవరు?
ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని కృత్రిమ కాళ్ల సహాయం లేకుండానే అధిరోహించి చరిత్ర సృష్టించాడు రష్యాకు చెందిన పర్వతారోహకుడు రుస్తామ్ నబీవ్.
Mount Everest: ఒక్కరోజులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 274 మంది.. నేపాల్ మార్గంలో కొత్త రికార్డు
ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అయిన మౌంట్ ఎవరెస్ట్(Mount Everest)ఎవరెస్ట్పై మరో కొత్త రికార్డు నమోదైంది.
Mount Everest: 32వసారి ఎవరెస్ట్ అధిరోహణ.. కామి రితా షెర్పా సరికొత్త చరిత్ర
ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ పర్వతంపై నేపాల్కు చెందిన ఇద్దరు దిగ్గజ పర్వతారోహకులు మరోసారి చరిత్ర సృష్టించారు.
Nepal: 'మా ఇల్లు కూల్చేశారు.. ఇప్పుడు ఎక్కడ ఉండాలి?' నేపాల్ ప్రధానికి 11 ఏళ్ల చిన్నారి లేఖ
నేపాల్ రాజధాని కాఠ్మాండూలో ప్రభుత్వం చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
JSW MG Motor: నేపాల్ మార్కెట్పై జేఎస్డబ్ల్యూఎంజీ ఫోకస్.. కొత్త డీలర్షిప్ ప్రారంభం
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా నేపాల్లో తమ వ్యాపార విస్తరణకు మరో కీలక అడుగు వేసింది.
Henley Index: హెన్లీ ఇండెక్స్లో పడిపోయిన భారత పాస్పోర్ట్ ర్యాంక్.. 56 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం
భారత పాస్పోర్ట్కు హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్లో మరోసారి ర్యాంక్ తగ్గింది.
Kathmandu: ఖాట్మండు ఎయిర్పోర్ట్లో కలకలం.. మంటల్లో చిక్కుకున్న టర్కిష్ ఎయిర్లైన్స్ విమానం
నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది.
Kailash Mansarovar Yatra: ముదిరిన లిపులేఖ్ సరిహద్దు వివాదం.. మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యంతరం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లిపులేఖ్ కనుమ మార్గంగా నిర్వహించే కైలాశ్ మానస సరోవర్ యాత్రపై నేపాల్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను భారత్ ఖండించింది.
Nepal: నేపాల్లో షాకింగ్ నిర్ణయం.. 1,500 నియామకాలు రద్దు
నేపాల్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వాల కాలంలో జరిగిన దాదాపు 1,500 రాజకీయ నియామకాలను రద్దు చేస్తూ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఉత్తర్వులు జారీ చేశారు.
Kailash Yatra row: కైలాస మానస సరోవర యాత్ర మార్గంపై భారత్-నేపాల్ మధ్య మళ్లీ సరిహద్దు వివాదం
కైలాస మానస సరోవర యాత్ర నేపథ్యంలో భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం మరోసారి ముదిరింది.
Nepal Airlines: జమ్ముకశ్మీర్ మ్యాప్ వివాదం.. క్షమాపణ చెప్పిన నేపాల్ ఎయిర్లైన్స్
నేపాల్ జాతీయ విమాన సంస్థ నేపాల్ ఎయిర్లైన్స్ కార్పొరేషన్ (NAC) పెద్ద వివాదంలో చిక్కుకుంది.
Nepal: నేపాల్లో మళ్లీ నిరసనలు... బాలెన్ షా ప్రభుత్వంపై ఒత్తిడి.. కారణాలు ఇవే
నేపాల్లో మరోసారి నిరసనలు ఉధృతమయ్యాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని వారాలకే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.
Nepal: నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. హోంమంత్రి సుదన్ గురుంగ్ రాజీనామా..
అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా పూర్తికాకముందే నేపాల్లో బాలెన్ షా ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
Nepal: ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజులకోసారి జీతం చెల్లింపు.. నేపాల్ కీలక నిర్ణయం
నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే జీతాల విధానంలో మార్పులు చేసింది.
Everest: ఎవరెస్ట్పై రూ.186 కోట్ల మోసం.. సీక్రెట్గా ఆహారంలో విషం కలిపి కుట్ర!
ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరంగా ప్రసిద్ధి చెందిన మౌంట్ ఎవరెస్ట్కు సంబంధించిన ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Delhi: దిల్లీ ఆలయాలు,రద్దీ ప్రాంతాలపై దాడుల కుట్ర.. లష్కరే ఉగ్రవాది రెక్కీ
భారత్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు చెందిన ఆపరేటివ్ షబ్బీర్ అహ్మద్ లోన్ను ఇటీవల దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
KP Sharma Oli: నేపాల్లో మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ అరెస్టు
నేపాల్లో మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీని అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతేడాది దేశంలో జెన్జీ (Gen Z) నిరసనలను హింసాత్మకంగా నర్రివేశారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు.
Balendra Shah: నేపాల్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 35 ఏళ్ల బాలేంద్ర షా
నేపాల్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. దేశ నూతన ప్రధానమంత్రిగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) పార్లమెంటరీ నేత బాలేంద్ర షా (బాలేన్ షా) బాధ్యతలు చేపట్టారు.
Balendra Shah: నేపాల్లో సంచలన ఫలితం.. నాలుగుసార్లు ప్రధానిగా చేసిన ఓలీపై బాలేంద్ర షా ఘన విజయం
నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో సంచలన ఫలితం వెలువడింది. ర్యాపర్గా కెరీర్ ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చిన బాలెన్ షా (35) నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కె. పి. శర్మ ఓలిను ఓడించి రాజకీయాల్లో తన ప్రభావాన్ని మరోసారి చాటుకున్నారు.
Nepal: జెన్జెడ్ ఉద్యమాల తర్వాత నేపాల్లో తొలి ఎన్నికలు
నేపాల్లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
Nepal: నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధాడింగ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
T20 World Cup 2026 schedule: స్కాట్లాండ్పై ఘన విజయం.. టీ20 ప్రపంచకప్కు ఘనంగా ముగింపు పలికిన నేపాల్
ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టుపై గెలుపు అంచుల వరకు వెళ్లి చివర్లో చేజార్చుకున్న నేపాల్... టీ20 ప్రపంచకప్ను మాత్రం అద్భుతమైన విజయంతో ముగించింది.
T20 WC : పోరాడి ఓడిన నేపాల్.. ఉత్కంఠపోరులో ఇంగ్లండ్ గెలుపు
టీ20 ప్రపంచకప్లో నేపాల్ ఇంగ్లాండ్పై గట్టి పోరాటపటిమ చూపినా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.
USA: అమెరికా కీలక నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేత
వలసదారుల అంశంలో ఇప్పటికే కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.