NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Electoral bond: ఈసీఐ వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అప్లోడ్ చేసిన ఎన్నికల సంఘం 
    తదుపరి వార్తా కథనం
    Electoral bond: ఈసీఐ వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అప్లోడ్ చేసిన ఎన్నికల సంఘం 
    Electoral bond: ఈసీఐ వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అప్లోడ్ చేసిన ఎన్నికల సంఘం

    Electoral bond: ఈసీఐ వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అప్లోడ్ చేసిన ఎన్నికల సంఘం 

    వ్రాసిన వారు Stalin
    Mar 17, 2024
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రజలు కొనుగోలు చేసిన, రాజకీయ పార్టీలు రీడీమ్ చేసుకున్న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల సంఘం ఆదివారం బహిరంగ‌పర్చింది.

    సీల్డ్ కవర్‌లో రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు.

    ఆ సీల్డ్ కవర్లను ఈసీఐ సుప్రీంకోర్టుకు అందజేయగా.. వాటిని బహిరంగ పర్చాలని ధర్మానసం ఆదేశించింది.

    దీంతో ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో భారత ఎన్నికల సంఘం అప్‌లోడ్ చేసింది.

    బాండ్ తేదీ, డినామినేషన్, బాండ్ సంఖ్య, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖ, రసీదు తేదీ, క్రెడిట్ తేదీకి సంబంధించిన డేటాను ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

    ఈసీ

    ఏ పార్టీకి ఎంత విరాళం వచ్చింది?

    పీటీఐ ప్రకారం.. బీజేపీ మొత్తం రూ.6,986.5 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను క్యాష్ చేసింది. 2019-20లో ఈ పార్టీకి గరిష్టంగా రూ.2,555 కోట్లు వచ్చాయి.

    ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.656.5 కోట్లు పొందింది.

    కాంగ్రెస్ రూ.1,334 కోట్లు, బిజూ జనతాదళ్ (బీజేడీ) రూ.944.5 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ రూ.442.8 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రూ.1,397 కోట్లు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రూ.1,322 కోట్లు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రూ.181.35 కోట్లు వచ్చాయి.

    బాండ్ల విషయంలో ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ టాప్‌లో ఉండటం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం
    సుప్రీంకోర్టు
    తాజా వార్తలు

    తాజా

    Bharti Airtel: ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ ఆఫర్‌ ఎయిర్ టెల్
    Geeta Samota: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా CISF అధికారిణి గీతా సమోటా రాజస్థాన్
    AI tutors: విద్యా రంగంలో విప్లవం.. భవిష్యత్తు బోధనలో ఏఐ ట్యూటర్లే ప్రధాన పాత్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్‌ మెసేజ్‌..చూస్తే గూస్ బంప్స్ ఖాయం ఆపరేషన్‌ సిందూర్‌

    ఎన్నికల సంఘం

    Telangana Elections : ఈసారి పోలింగ్ శాతం తక్కువేనట..3న తొలి ఫలితం అప్పుడే భారతదేశం
    ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఓట్ల కౌంటింగ్ తేదీ మార్పు  మిజోరం
    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు  ఆంధ్రప్రదేశ్
    Telangana elections: తెలంగాణ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. తొలి రిజల్ట్స్ భద్రాచలం నుంచే..  తెలంగాణ

    సుప్రీంకోర్టు

    Jammu Kashmir : ఆర్టికల్ 370 తీర్పుపై ఇస్లాం దేశాలు విమర్శలు.. ఘాటుగా స్పందించిన భారత్ ఆర్టికల్ 370
    Dy Chandrachud : మహిళా న్యాయమూర్తికి లైంగిక వేధింపులు..CJI డివై చంద్రచూడ్'కు లేఖ  డివై చంద్రచూడ్
    Supreme Court: పన్నూన్ హత్య కుట్ర కేసులో సుప్రీం కీలక తీర్పు.. ఆ దేశానికే వెళ్లండని నిఖిల్ గుప్తా ఫ్యామిలీకి సూచన  భారతదేశం
    Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసులో నిఖిల్ గుప్తా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌

    తాజా వార్తలు

    JKNF: 'జేకేఎన్‌ఎఫ్‌'ను ఐదేళ్ల పాటు నిషేధించిన కేంద్రం  జమ్ముకశ్మీర్
    ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు హైదరాబాద్
    China Blast: బీజింగ్ సమీపంలోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి.. 22 మందికి గాయాలు చైనా
    Supreme court: ఎన్నికల కమిషనర్ల నియామకంపై మార్చి 15న సుప్రీంకోర్టు విచారణ  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025