NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన 
    ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన

    ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన 

    వ్రాసిన వారు Stalin
    Mar 17, 2024
    04:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయాలపై విధాన రూపకల్పనకు కొంత సమయం ఇవ్వాలని దిల్లీ హైకోర్టును కేంద్రం కోరింది.

    ఈ సమస్య అనేది చాలా క్లిష్టమైనదని, ఔషధాల విక్రయ విధానంలో ఏదైనా తేడా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.

    ఈ నేపథ్యంలో విధానాన్ని రూపొందించడానికి చివరి అవకాశంగా హైకోర్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మరో నాలుగు నెలల సమయం ఇచ్చింది.

    తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. ఆ తేదీలోపు ముసాయిదా విధానాన్ని కేంద్రం సిద్ధం చేయకపోతే.. ఈ కేసును కొనసాగించడం మినహా ఈ కోర్టుకు వేరే మార్గం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     జులై 8కి విచారణ వాయిదా 

    The Centre has urged the Delhi High Court to grant some time to frame a policy on the online sale of medicines on the grounds that the issue was "complex" and any modification in the manner of sale of drugs would have far-reaching consequences. https://t.co/Ffz7leQ0TA

    — businessline (@businessline) March 17, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    దిల్లీ
    హైకోర్టు
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    కేంద్ర ప్రభుత్వం

    Electoral bonds:రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదు: కేంద్రం సుప్రీంకోర్టు
    Apple : 'మా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి'.. అలెర్ట్‌ నోటిఫికేషన్లు పంపిన యాపిల్‌ ఫోన్
    భారతీయ కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్‌ అయ్యేందుకు కేంద్రం అనుమతి  స్టాక్ మార్కెట్
    Apple : ఆపిల్ కంపెనీకి కేంద్రం నోటీసులు.. ఫోన్ హ్యాకింగ్ పై వివరణ ఇవ్వాలన్న ఐటీ శాఖ ఆపిల్

    దిల్లీ

    AAP: అర్హత లేకుండా దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్ లోక్‌సభ
    Rakesh Tikait: 'రైతులకు సమస్యలు సృష్టిస్తే మేము వస్తాం '.. కేంద్రానికి రాకేష్ టికాయత్ వార్నింగ్ పంజాబ్
    Farmer Protest: దిల్లీ సరిహద్దులో రెండో రోజూ కొనసాగుతున్న రైతుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్ హర్యానా
    Farmer Protest: దిల్లీ సరిహద్దులో మరోసారి రైతలుపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం  హర్యానా

    హైకోర్టు

    హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ భాస్కరరావు కన్నుమూత  న్యాయమూర్తి
    Karnataka Hicourt : డీకే శివకుమార్‌ కేసులో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు.. అక్రమాస్తుల కేసులోచుక్కెదురు  కాంగ్రెస్
    Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ వెకేషన్ బెంచ్‌కు బదిలీ చంద్రబాబు నాయుడు
    Nithari Killings : జైలు నుంచి విడుదలైన మణిందర్ సింద్ పంధేర్.. నిఠారి వరుస హత్యల కేసులో విముక్తి హత్య

    తాజా వార్తలు

    Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం  హర్యానా
    JKNF: 'జేకేఎన్‌ఎఫ్‌'ను ఐదేళ్ల పాటు నిషేధించిన కేంద్రం  జమ్ముకశ్మీర్
    ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు హైదరాబాద్
    China Blast: బీజింగ్ సమీపంలోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి.. 22 మందికి గాయాలు చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025