తాజా వార్తలు
Arvind Kejriwal: 8వ సారి అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు పంపిన ఈడీ
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ జాతీయ సమన్వయకర్త, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది.
PM Modi: గగన్యాన్ మిషన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ
గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు.
BCCI: టెస్ట్ మ్యాచ్ ఫీజులను పెంచనున్న బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) టెస్ట్ క్రికెట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది.
Hanuma Vihari: హనుమ విహారిపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ విచారణ
హనుమ విహారి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ACA) మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది.
Rajya Sabha Election: రాజ్యసభ పోలింగ్ వేళ.. ఎస్పీ చీప్ విప్ పదవికి మనోజ్ పాండే రాజీనామా
రాజ్యసభ పోలింగ్ వేళ.. సమాజ్వాదీ పార్టీకి (ఎస్పీ) భారీ షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా యూపీలోని 10 స్థానాలకు సోమవారం ఉదయం 9గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
India-Canada: కెనడాలో భారత అధికారులను బెదిరించారు: జైశంకర్ కామెంట్స్
గతేడాది ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్ - కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
AP News: గాజువాకలో ఆకాష్ బైజూస్ కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం
విశాఖపట్నంలోని గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్లో ఈ ప్రమాదం సంభవించింది.
Bihar: తేజస్వీ యాదవ్ కాన్వాయ్కు ప్రమాదం.. డ్రైవర్ మృతి
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బిహార్లో జన్ విశ్వాస్ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
AP MLAs Disqualified: 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు చెందిన 8మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది.
Supreme Court : 'మేం జోక్యం చేసుకుంటాం'.. కోస్ట్గార్డ్లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు
ఇండియన్ కోస్ట్ గార్డ్లో మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది.
Pankaj Udhas: భారత గజల్ ఐకాన్, దిగ్గజ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూత
Pankaj Udhas Passes Away: లెజెండరీ సింగర్, భారత గజల్ ఐకాన్ పంకజ్ ఉధాస్ కన్నుమూశారు.
Geeta Koda: కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఏకైక ఎంపీ
లోక్సభ ఎన్నికల వేళ జార్ఖండ్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ECI: బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఓటర్లకు అవగాహన
రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
West Bengal: టీఎంసీ నేత షాజహాన్ షేక్ను వెంటనే అరెస్టు చేయండి: కోలకత్తా హైకోర్టు
లైంగిక వేధింపులకు పాల్పడి, సందేశ్ఖాలీలో బలవంతంగా భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు షాజహాన్ షేక్ అరెస్టుపై ఎటువంటి స్టే లేదని కోలకత్తా హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది.
Nithin Kamath: 'జెరోధా' వ్యవస్థాపకుడు నితిన్ కామత్కు స్ట్రోక్
స్టాక్ బ్రోకర్ 'జెరోధా (Zerodha)' వ్యవస్థాపకుడు నితిన్ కామత్ (Nithin Kamath) సోమవారం షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
PM Modi: రూ.41,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
రూ.41,000కోట్ల విలువైన దాదాపు 2,000 రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
IND vs ENG test: రాంచీ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం
రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది.
Hardik Pandya: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. రిలయన్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కి ముందు, ముంబయి ఇండియన్స్ అభిమానులకు శుభవార్త రాబోతోంది.
Nitasha Kaul: భారత్కు వచ్చిన బ్రిటన్ ప్రొఫెసర్.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు
బ్రిటన్లోని భారతీయ సంతతికి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ను.. అనుమతి లేదంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు బెంగళూరు విమానాశ్రయం నుంచి లండన్కు తిప్పి పంపారు.
Gyanvapi: జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువుల పూజలకు అలహాబాద్ హైకోర్టు అనుమతి
జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్మెంట్లో హిందువులు పూజలు చేసుకోవడానికి అలహాబాద్ హైకోర్టు అనుమతిచ్చింది.
Delhi: వీధి కుక్కుల దాడిలో రెండేళ్ల బాలిక మృతి
దిల్లీ తుగ్లక్ లేన్లోని ధోబీ ఘాట్ ప్రాంతంలో వీధికుక్కల దాడిలో రెండేళ్ల బాలిక మృతి చెందింది.
Arvind Kejriwal: ఈడీ విచారణకు ఏడోసారి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు
దిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 7వ సారి జారీ సమన్లను కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు.
Weight lose tips: నిద్రలో కూడా బరువు తగ్గుతారని మీకు తెలుసా? అదెలాగో తెలుసుకోండి
lose weight with Sleep: ఈ రోజుల్లో ఊబకాయం తీవ్రమైన సమస్యగా మారింది.
Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప కన్నుమూత
కాంగ్రెస్ పార్టీలో విషాధం చోటుచేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ (67) గుండెపోటుతో కన్నుమూశారు.
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)'లో ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం పాల్గొన్నారు.
PM Modi: అరేబియా సముద్రంలో మునిగి.. ద్వారకలో ప్రధాని మోదీ పూజలు
గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్కూబా డైవింగ్ చేశారు.
Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు
Goods train ran without driver: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆదివారం పెను ప్రమాదం తప్పింది.
PM Modi : 'మన్ కీ బాత్'కు 3 నెలల విరామం ప్రకటించిన ప్రధాని మోదీ
లోక్సభ ఎన్నికల కారణంగా తన నెలవారీ రేడియో షో 'మన్ కీ బాత్'కు వచ్చే మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
West Bengal: మమతా బెనర్జీని 'ఆంటీ' అని పిలవండి: సువేందు అధికారి
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
Houthi : హౌతీ తిరుగుబాటుదారుల 18 స్థానాలపై విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్
యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా, బ్రిటన్లు పెద్దఎత్తున దాడి చేశాయి.
Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో టెక్స్ట్, వాట్సాప్ మెసేజ్లు వైరల్ అవుతున్నాయి.
KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే.
భారత్లో 6,500 యూనిట్ల రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 అమ్మకాలు
ప్రముఖ ఆటో మేకర్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్.. 2023 నవంబర్సలో హిమాలయన్ 450 (Royal Enfield Himalayan 450) మోటార్సైకిల్లను భారత్లో కంపెనీ లాంచ్ చేసింది.
Indian Journalist: న్యూయార్క్లో భారత యువ జర్నలిస్ట్ మృతి.. కారణం ఇదే..
న్యూయార్క్లోని హార్లెమ్లో లిథియం-అయాన్ బ్యాటరీలో మంటలు చెలరేగి భారతీయ జర్నలిస్ట్ ఫాజిల్ ఖాన్ మరణించాడు.
US elections: సౌత్ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు.
Sudarshan Setu: దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలు ఇవే..
PM Modi inaugurates Sudarshan Setu: భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రడ్జిని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఫిబ్రవరి 25న Garena Free Fire Max కోడ్లు రీడీమ్ చేసుకునే విధానం
ఫిబ్రవరి 25వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్లను డెవలపర్లు విడుదల చేశారు.
PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ
సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం పైలట్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
BJP first List: ఫిబ్రవరి 29న 100మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
BJP first List For Lok Sabha Polls: 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ (BJP) ఫిబ్రవరి 29న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
Bhimaa: 'కరుణే చూపని బ్రహ్మరాక్షసుడు'.. గోపీచంద్ 'భీమా' ట్రైలర్ అదుర్స్
Bhimaa: చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో గోపీచంద్ నుంచి కొత్త సినిమా 'భీమా'.