NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nitasha Kaul: భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ ప్రొఫెసర్‌.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు
    తదుపరి వార్తా కథనం
    Nitasha Kaul: భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ ప్రొఫెసర్‌.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు
    Nitasha Kaul: భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ ప్రొఫెసర్‌.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు

    Nitasha Kaul: భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ ప్రొఫెసర్‌.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు

    వ్రాసిన వారు Stalin
    Feb 26, 2024
    12:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్రిటన్‌లోని భారతీయ సంతతికి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్‌ను.. అనుమతి లేదంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు బెంగళూరు విమానాశ్రయం నుంచి లండన్‌కు తిప్పి పంపారు.

    కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కశ్మీరీ పండిట్ అయిన ప్రొఫెసర్ నితాషా కౌల్ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు.

    ఈ క్రమంలో విమానాశ్రయంలో తనను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని, ఎటువంటి కారణం లేకుండానే తిరిగి లండన్‌కు పంపించారని కౌల్ ట్విట్టర్ (ఎక్స్‌) వేదికగా వెల్లడించారు.

    తాను భారత్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబోమని భారత ప్రభుత్వం ఇంతకు ముందు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని నితాషా కౌల్ పేర్కొన్నారు.

    బ్రిటన్

    గతంలో ఆర్ఎస్ఎస్‌పై కౌల్ విమర్శలు

    ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై మాట్లాడేందుకు తనను కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించినట్లు, అందుకే బెంగళూరు వచ్చినట్లు కౌల్ పేర్కొన్నారు.

    కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానిస్తే.. కేంద్రం తనను ఆపిందన్నారు. తన వద్ద అన్ని రకాల పత్రాలు ఉన్నా ఆపినట్లు చెప్పారు.

    గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించినందున భారత్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబోమని అధికారులు అనధికారికంగా తనకు చెప్పినట్లు కౌల్ వివరించారు.

    నితాషా కౌల్ ప్రొఫెసర్‌గానే కాకుండా, నవలా రచయిత్రి, కవయిత్రి కూడా కావడం గమనార్హం. ఆమె బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రొఫెసర్ నితాషా కౌల్ ట్వీట్

    IMPORTANT: Denied entry to #India for speaking on democratic & constitutional values. I was invited to a conference as esteemed delegate by Govt of #Karnataka (Congress-ruled state) but Centre refused me entry. All my documents were valid & current (UK passport & OCI). THREAD 1/n pic.twitter.com/uv7lmWhs4k

    — Professor Nitasha Kaul, PhD (@NitashaKaul) February 25, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్రిటన్
    భారతదేశం
    బెంగళూరు
    కాంగ్రెస్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బ్రిటన్

    బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    'భారత్‌లో విదేశీ జోక్యాన్ని కోరడం సిగ్గుచేటు'; రాహుల్‌పై బీజేపీ ధ్వజం రాహుల్ గాంధీ
    లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం ఖలిస్థానీ
    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! దిల్లీ

    భారతదేశం

    COVID Cases in India: భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 752 మందికి వైరస్  కరోనా కొత్త కేసులు
    Electric cars: 2023లో భారత్‌లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే  ఎలక్ట్రిక్ వాహనాలు
    'సలార్'తో పాటు.. 2023లో తొలిరోజు భారీ వసూళ్లను సాధించిన సినిమాలు ఇవే..  సినిమా
    Drone Attack: ఎర్ర సముద్రంలో మరో భారత ఇంధన నౌకపై డ్రోన్‌ దాడి  డ్రోన్

    బెంగళూరు

    Bengaluru: రాపిడో డ్రైవర్ అసభ్యకర చేష్టలు; యువతిని బైక్‌పై తీసుకెళ్తూ హస్త ప్రయోగం  రాపిడో
    చంద్రయాన్-3 ప్రయోగంలో మరో ముందడుగు; చంద్రుడికి మరింత చేరువలో వ్యోమనౌక ఇస్రో
    బెంగళూరులో ప్రొటోకాల్ ఉల్లంఘన.. గవర్నర్‭ని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించని ఎయిర్ ఏషియా భారతదేశం
    'బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌' కలిగిన మొదటి ఆసియా ఎయిర్‌లైన్‌గా 'ఆకాశ ఎయిర్' రికార్డు విమానం

    కాంగ్రెస్

    Rahul Gandhi: రామమందిరం ప్రారంభోత్సవం అనేది మోదీ ఫంక్షన్: రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ
    YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల  వైఎస్ షర్మిల
    MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి వెంకట్‌ను ప్రకటించిన కాంగ్రెస్  తెలంగాణ
    Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే!  అయోధ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025