NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: రూ.41,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: రూ.41,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ 
    PM Modi: రూ.41,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ

    PM Modi: రూ.41,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Feb 26, 2024
    03:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రూ.41,000కోట్ల విలువైన దాదాపు 2,000 రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఆయన కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

    'ప్రధాన్ మంత్రి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' కింద 553 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

    27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్న రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు.

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్ ఇప్పుడు చిన్న చిన్న కలలు కనడం మానేసిందన్నారు. ఇప్పుడు భారీ కలనను ప్రారంభించిందన్నారు. ఆ కలలను సాకారం చేసుకునేందుకు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు.

    రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించడానికి రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లను రైల్వే శాఖ నిర్మించనుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మాట్లాడుతున్న ప్రధాని మోదీ

    'India is all set to witness mega transformation; Your dream is Modi's commitment,' says PM Modi as he launches 2,000 railway projects worth Rs 41,000 crore #PMModi #PMSpeech pic.twitter.com/dIJNtpdDPv

    — News18 (@CNNnews18) February 26, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    రైల్వే శాఖ మంత్రి
    తాజా వార్తలు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    నరేంద్ర మోదీ

    PM Modi: 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్
    Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే!  అయోధ్య
    Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామమందిరానికి అంకితం చేసిన పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించిన ప్రధాని  అయోధ్య
    PM Modi: "నాకు ఆ రోజున ఇలాంటి ఇల్లు ఉండి ఉంటే"... కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ  భారతదేశం

    రైల్వే శాఖ మంత్రి

    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం భారతదేశం
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    ప్రయాణికులకు శుభవార్త: ఇక నుంచి రైళ్లలో వాట్సాప్‌లోనే భోజనం ఆర్డర్ వాట్సాప్
    ముంబై బుల్లెట్ రైలుకు మొట్టమొదటి అండర్ సీ టన్నెల్ 3-అంతస్తుల స్టేషన్‌ ముంబై

    తాజా వార్తలు

    Nikhil : తండ్రి అయిన హీరో నిఖిల్.. కొడుకును ముద్దాడుతున్న ఫొటో వైరల్..  నిఖిల్
    ISRO : గగన్ యాన్ ప్రాజెక్టులో ఇస్రో కీలక ముందడుగు.. మనుషులు ప్రయాణించే ఇంజిన్లు సిద్ధం..  ఇస్రో
    Raisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి? నరేంద్ర మోదీ
    Kamal Haasan: 'ఇండియా' కూటమిలో చేరికపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు  కమల్ హాసన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025