NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court : 'మేం జోక్యం చేసుకుంటాం'.. కోస్ట్‌గార్డ్‌లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు 
    తదుపరి వార్తా కథనం
    Supreme Court : 'మేం జోక్యం చేసుకుంటాం'.. కోస్ట్‌గార్డ్‌లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు 
    Supreme Court : 'మేం జోక్యం చేసుకుంటాం'.. కోస్ట్‌గార్డ్‌లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు

    Supreme Court : 'మేం జోక్యం చేసుకుంటాం'.. కోస్ట్‌గార్డ్‌లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు 

    వ్రాసిన వారు Stalin
    Feb 26, 2024
    06:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది.

    ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG)కి చెందిన మహిళా షార్ట్-సర్వీస్ కమిషన్ ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

    విచారణ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేయకుంటే, తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని కేంద్రానికి ధర్మాసనం గట్టి వార్నింగ్ ఇచ్చారు.

    డిఫెన్స్ సర్వీస్‌లో లింగ సమానత్వం ఉండేలా తాము చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తదుపరి విచారణను సీజేఐ మార్చి 1కి వాయిదా వేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కేంద్రాన్ని హెచ్చరించిన సీజేఐ

    #SupremeCourt hears the plea of a woman officer of the Indian Coast Guard seeking a grant of permanent commission to eligible women short-service commission officers of the force

    Attorney General R Venkataramani: I will ask them to file an affidavit. The Coast guard is… pic.twitter.com/jrak33w2fl

    — Bar & Bench (@barandbench) February 26, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    కేంద్ర ప్రభుత్వం
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    సుప్రీంకోర్టు

    Patanjali: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఆపకుంటే జరిమానా విధిస్తాం: పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక  తాజా వార్తలు
    CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై 24న సుప్రీంకోర్టులో విచారణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Yoga guru Ramdev: మరణ శిక్షకైనా సిద్ధం: సుప్రీంకోర్టు హెచ్చరికపై రామ్‌దేవ్ కామెంట్స్ బాబా రామ్‌దేవ్‌
    Justice Fathima Beevi : సుప్రీం తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి కన్నుమూత  భారతదేశం

    కేంద్ర ప్రభుత్వం

    ఆకలి సూచిక : పాకిస్తాన్ కంటే దిగువ స్థానంలో భారత్.. సూచీ విధాన లోపమే కారణమంటున్న కేంద్రం  ఆహారం
    Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే? దీపావళి
    7దేశాల్లో బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతి  ఎగుమతి సుంకం
    RBI: రూ.1000 నోటు రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ ఆర్ బి ఐ

    తాజా వార్తలు

    Manipur: యూనివర్సిటీ క్యాంపస్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి  మణిపూర్
    Farmers protest: 'దిల్లీ మార్చ్' ఫిబ్రవరి 29కి వాయిదా.. నేడు సరిహద్దులో కొవ్వొత్తల ర్యాలీ దిల్లీ
    Samantha: సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న సమంత బికినీ పిక్స్ హల్‌చల్  సమంత
    Raghurama Krishna Raju: వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025