NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP MLAs Disqualified: 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
    తదుపరి వార్తా కథనం
    AP MLAs Disqualified: 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
    AP MLAs Disqualified: 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

    AP MLAs Disqualified: 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

    వ్రాసిన వారు Stalin
    Feb 27, 2024
    09:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు చెందిన 8మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది.

    శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం వైఎస్సార్‌సీపీ, టీడీపీకి చెందిన నలుగురు చొప్పున ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.

    టీడీపీకి చెందిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాళి గిరిధర్, వాసుపల్లి గణేష్‌లు వైఎస్సార్‌సీపీకి మద్దతిస్తున్నందున వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ గతంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.

    వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి మారడంతో వారిపై అనర్హత వేటు పడింది.

    న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైసీపీ, టీడీపీ నుంచి నలుగురు చొప్పున వేటు

    8 turncoat MLAs disqualified

    Andhra Pradesh Assembly Speaker Tammineni Sitaram disqualified 8 MLAs

    The decision was taken after hearing the disqualification petitions filed by YSRC and TDP and taking the advice of legal experts.

    In the #YSRCP petition, it asked for… pic.twitter.com/WUlFSoBuGP

    — Sudhakar Udumula (@sudhakarudumula) February 26, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఎమ్మెల్యే
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    CEC visit: రేపు ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికల సంఘం ప్రతినిధులు.. ఎలక్షన్స్ నిర్వహణపై సమీక్ష  ఎన్నికల సంఘం
    Kesineni Nani : ఎంపీ కేశినేని నాని మరో సంచలన ప్రకటన  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    AP: సంక్రాంతికి కోడిపందేలు, పేకాట ఆడితే వదిలిపెట్టేది లేదు: ఏపీ పోలీసులు సంక్రాంతి
    Mens festival: 'పొంగళ్లు' సంక్రాంతి స్పెషల్.. మగాళ్ల పండగ.. ఆడాళ్లకు నో ఎంట్రీ  సంక్రాంతి

    ఎమ్మెల్యే

    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు కర్ణాటక
    ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు ఉత్తర్‌ప్రదేశ్
    కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు  కర్ణాటక
    దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ పశ్చిమ బెంగాల్

    అసెంబ్లీ ఎన్నికలు

    Akbaruddin Owaisi: 'నేను కను సైగ చేస్తే..' పోలీసులకు అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్  అక్బరుద్దీన్ ఒవైసీ
    Rajasthan election: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ  రాజస్థాన్
    Mahadev App Case: మహాదేవ్ యాప్ కేసులో భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట  ఛత్తీస్‌గఢ్
    PM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025