NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arvind Kejriwal: ఈడీ విచారణకు ఏడోసారి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు
    తదుపరి వార్తా కథనం
    Arvind Kejriwal: ఈడీ విచారణకు ఏడోసారి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు
    Arvind Kejriwal: ఈడీ విచారణకు ఏడోసారి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు

    Arvind Kejriwal: ఈడీ విచారణకు ఏడోసారి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు

    వ్రాసిన వారు Stalin
    Feb 26, 2024
    10:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 7వ సారి జారీ సమన్లను కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు.

    సీఎం కేజ్రీవాల్ సోమవారం ఈడీ విచారణకు హాజరు కావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని వెల్లడించింది.

    చట్టపరమైన ప్రక్రియను గౌరవించాలని, కేజ్రీవాల్‌కు పదేపదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి ఉండాలని ఆప్ కోరింది.

    ముఖ్యమంత్రికి పలుమార్లు సమన్లు అందజేయడం సరికాదని వివరించింది.

    ఈ కేసు విషయంలో నోటీసులను కేజ్రీవాల్ దాటవేస్తుండటంతో ఈడీ అధికారులు ఈ నెల ప్రారంభంలో దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణ దశలో ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కోర్టు నిర్ణయం వరకు వేచి ఉండాలని ఈడీకి ఆప్ హితవు

    #ArvindKejriwal pic.twitter.com/xOMQWqoONn

    — NDTV (@ndtv) February 26, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్
    దిల్లీ లిక్కర్ స్కామ్‌
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    అరవింద్ కేజ్రీవాల్

    సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారత్ విశ్వగురువు అవుతుందా?: కేజ్రీవాల్  దిల్లీ
    దిల్లీ సీఎం కేజ్రీవాల్ బర్త్ డే.. ఎంత మంది విష్ చేసినా మనీశ్‌ను మిస్ అవుతున్న‌ానంటూ ట్వీట్ మనీష్ సిసోడియా
    స్నేహితుడి కూతురిపై అత్యాచారం చేసిన ప్రభుత్వ అధికారిపై సస్పెన్షన్ వేటు  దిల్లీ
    దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​కు ఝలక్​.. ప్రధాని డిగ్రీ కేసులో సుప్రీం కీలక నిర్ణయం సుప్రీంకోర్టు

    దిల్లీ లిక్కర్ స్కామ్‌

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు తాజా వార్తలు
    ఇది 'ఈడీ' నోటీసు కాదు.. మోదీ నోటీసు: కవిత కామెంట్స్ కల్వకుంట్ల కవిత
    దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  కల్వకుంట్ల కవిత

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    Telangana : ఈఎస్ఐ స్కామ్ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ తెలంగాణ
    దిల్లీ మద్యం స్కామ్‌ను విచారిస్తున్న ఈడీ అధికారిపై సీబీఐ కేసు  సీబీఐ
    అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్ వల్ల 12 సంస్థలు లాభపడ్డాయి: రిపోర్ట్  అదానీ గ్రూప్
     Naresh Goyal arrest: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ అరెస్ట్ భారతదేశం

    తాజా వార్తలు

    Drugs: రూ. 2,500 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌‌ను పట్టివేత  దిల్లీ
    Elon Musk: నోబెల్ శాంతి బహుమతికి మస్క్ నామినేట్ ఎలాన్ మస్క్
    RBI: వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి  7 శాతం.. ఆర్‌బీఐ అంచనా ఆర్ బి ఐ
    Etela rajender: మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తా: ఈటల రాజేందర్‌ ఈటల రాజేందర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025