English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ
    తదుపరి వార్తా కథనం
    Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ
    Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ

    Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ

    వ్రాసిన వారు Stalin
    Feb 25, 2024
    01:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో టెక్స్ట్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి.

    మార్చి 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, ఏప్రిల్‌ 19న లోక్‌సభ పోలింగ్ జరుగుతుందని, మే 22న ఫలితాలు వెలువడుతాయని ఎన్నికల సంఘం ఒక ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు వార్త చక్కర్లు కొడుతోంది.

    అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన వార్తలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.

    టెక్స్ట్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు నకిలీవని, ఎన్నికల షెడ్యూల్‌ను ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాత్రమే ప్రకటిస్తామని, ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని ఈసీఐ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఎన్నికల సంఘం క్లారిటీ

    A fake message is being shared on Whats app regarding schedule for #LokSabhaElections2024#FactCheck: The message is #Fake. No dates have been announced so far by #ECI.

    Election Schedule is announced by the Commission through a press conference. #VerifyBeforeYouAmplify pic.twitter.com/KYFcBmaozE

    — Election Commission of India (@ECISVEEP) February 24, 2024
    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం
    లోక్‌సభ
    తాజా వార్తలు

    తాజా

    Etala Rajender: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే!  ఈటల రాజేందర్
    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్

    ఎన్నికల సంఘం

    Telangana Elections : తెలంగాణలో 35,635 పోలింగ్ కేంద్రాలు.. ఎన్నివేల ఈవీఎంలో తెలుసా తెలంగాణ
    CM KCR: రెచ్చగొట్టే వ్యాఖ్యలపై.. కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం  తాండూరు
    Rythu bandhu: 'రైతుబంధు పంపిణీ చేయొద్దు'.. బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం  రైతుబంధు

    లోక్‌సభ

    Loksabha : విజిటర్ పాస్ జారీపై లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన బీజేపీ ఎంపీ ఏమన్నారంటే భారతదేశం
    Parliament Winter Session 2023: లోక్‌సభ నుంచి 14 మంది విపక్ష ఎంపీల సస్పెండ్  కాంగ్రెస్
    Loksabha : లోక్‌సభ దాడి నిందితుల బ్యాగ్రౌండ్ తెలుసా..  ఒకరు ఇంజనీర్ మరొకరు ఆటో డ్రైవర్, ఇంకొకరు ఉన్నత విద్యావంతురాలు  భారతదేశం
    Loksabha : లొంగిపోయిన భద్రతా ఉల్లంఘన సూత్రధారి, కోల్‌కతా ఉపాధ్యాయుడు లలిత్ ఝా భారతదేశం

    తాజా వార్తలు

    చండీగఢ్ మేయర్ ఎన్నిక.. ఆప్‌ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు
    Sonia Gandhi: రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సోనియా గాంధీ, జేపీ నడ్డా సోనియా గాంధీ
    Virat Kohli: విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ వీడియో వైరల్ విరాట్ కోహ్లీ
    Kagney Linn Karter: ప్రముఖ పోర్న్ స్టార్ ఆత్మహత్య  ఆత్మహత్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025