NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు
    తదుపరి వార్తా కథనం
    Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు
    Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు

    Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు

    వ్రాసిన వారు Stalin
    Feb 25, 2024
    03:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    Goods train ran without driver: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆదివారం పెను ప్రమాదం తప్పింది.

    ఓ గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండా 84 కిలోమీటర్లు నడిచింది. ఆ సమయంలో రైలు గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం గమనార్హం.

    చిప్‌ స్టోన్లతో నిండిన 53 వ్యాగన్లతో కూడిన గూడ్స్ రైలు లోకో పైలెట్ లేకుండానే జమ్ముకశ్మీర్‌ నుంచి పంజాబ్‌లోని ఓ గ్రామం వరకు అలాగే వెళ్లింంది.

    కొన్ని చోట్ల ఈ రైలు గంటకు 100 కి.మీ వేగంతో కూడా వెళ్లినట్లు రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

    జమ్మకశ్మీర్‌ నుంచి పంజాబ్‌కు వస్తున్న ఈ రైలు మార్గమధ్యలో కథువా స్టేషన్‌లో ఆగింది. ఇక్కడ డ్రైవర్‌ ఛేంజ్‌ కావాల్సి ఉంది.

    రైలు

    ఇసుక బస్తాలు సాయంతో రైలును ఆపిన రైల్వే సిబ్బంది

    కథువా స్టేషన్‌లో రైలు హ్యాండ్‌ బ్రేక్‌ వేయకుండానే డ్రైవర్లు దిగిపోయారు.

    ఈ క్రమంలో డ్రైవర్లు దిగిపోగానే రైలు మెల్లగా పట్టాలపై పరుగులు పెట్టింది.

    పట్టాలు వాలుగా ఉండటంతో రైలు వేగం మరింత పుంజుకొంది. సుమారుగా అది 78కి.మీ మేర అలాగే ప్రయాణించింది.

    అయితే రైల్వే అధికారులు గూడ్స్ రైలును నిలువరించే ప్రయత్నం చేసినా.. ఫలించలేదు.

    ఆఖరికి పంజాబ్‌ హోషియార్‌పుర్‌ జిల్లాలోని రైలు ఆగిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    పట్టాలపై ఇసుక బస్తాలు సాయంతో రైలును ఆపేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    డ్రైవర్ లేకుండానే దూసుకెళ్తున్న రైలు

    BIG BREAKING 🚨

    A goods train ran 78 KM without a driver from Kathua in Jammu and Kashmir. In Hoshiarpur, Punjab, it was stopped by installing wooden stoppers.

    Actually, at Kathua, the driver got down from the start engine without applying hand brake. Due to the slope, the… pic.twitter.com/OQgUkxAgF5

    — Ashish Singh (@AshishSinghKiJi) February 25, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్
    రైలు ప్రమాదం
    తాజా వార్తలు
    జమ్ముకశ్మీర్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    పంజాబ్

    పంజాబ్: వృద్ధుడ్ని వందమీటర్లు ఈడ్చుకెళ్లిన ఆవు.. చివరికి మృతి ఇండియా
    Singer Shubh: పంజాబీలపై కెనడా సింగర్ శుభ్ కీలక వ్యాఖ్యలు కెనడా
    ఖలిస్థానీ నేత గురుపత్వంత్ ఆస్తులను సీజ్ చేసిన ఎన్‌ఐఏ  అమృత్‌సర్
    పాకిస్థాన్‌లో శిక్షణ, చిన్నప్పటి నుంచే గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు.. 'నిజ్జర్' నేర చరిత్ర ఇదే! ఖలిస్థానీ

    రైలు ప్రమాదం

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  భారతదేశం

    తాజా వార్తలు

    కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరనట్టేనా?  కాంగ్రెస్
    Bihar road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం  బిహార్
    Medaram Jathara: మేడారం మహాజాతర ప్రారంభం.. ప్రధాని మోదీ ట్వీట్  మేడారం జాతర
    Pakistan: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా ఆసిఫ్ జర్దారీ  పాకిస్థాన్

    జమ్ముకశ్మీర్

    'మొదట మీ దేశాన్ని చక్కబెట్టుకోండి'.. ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్ భారతదేశం
    రెండు ఉగ్రదాడులను చేధించిన జమ్ముకశ్మీర్ పోలీసులు.. ఐదుగురు లష్కర్ టెర్రరిస్టుల అరెస్ట్  ఉగ్రవాదులు
    LAHDC Election: లద్ధాఖ్‌లో కొనసాగుతున్నపోలింగ్.. జమ్ముకశ్మీర్ విడిపోయన తర్వాత ఇవే తొలి ఎన్నికలు  లద్దాఖ్
    జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇచ్చిన ఈసీఐ  ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025